బస్సు ఆపలేదని.. బస్సుకు అడ్డంగా కూర్చొని మహిళ నిరసన..

బస్సు ఆపలేదని.. బస్సుకు అడ్డంగా కూర్చొని మహిళ నిరసన..

బస్సు ఆపలేదని.. బస్సుకు అడ్డంగా కూర్చొని మహిళ నిరసన..

సిద్దిపేట టైమ్స్, వెబ్;
బస్సు ఆపలేదని.. ఓ మహిళ బస్సుకు అడ్డంగా కూర్చొని నిరసన తెలిపింది. వరంగల్ బస్టాండ్ నుంచి నెక్కొండ-మహబూబాద్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సులో ఒక మహిళ తన ఇద్దరు కుమార్తెలను ఎక్కించారు.

దివ్యాంగుడైన కుమారుడిని లోపలికి ఎక్కించేందుకు సదరు మహిళ కిందకు దిగగా.. బస్సు డ్రైవర్ ఆమె ఎక్కక ముందే బస్సును పోనిచ్చాడు.

దీంతో ఆ మహిళ ఆటోలో బస్సు వద్దకు వచ్చి రోడ్డుపై బస్సుకు అడ్డంగా కూర్చొని నిరసన వ్యక్తం చేసింది.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *