ఎకరం 4 లక్షలు!.. రాష్ట్రంలో భూముల కనీస రిజిస్ట్రేషన్‌ విలువ

ఎకరం 4 లక్షలు!.. రాష్ట్రంలో భూముల కనీస రిజిస్ట్రేషన్‌ విలువ
ఎకరం 4 లక్షల రూపాయలు...రాష్ట్రంలోని వ్యవసాయ భూముల కనీస రిజిస్ట్రేషన్‌ విలువ ఇదేఎజెన్సీలు మినహా మిగతా ప్రాంతాల్లో దాదాపుగా ఇదే విలువ నిర్ధారణ!హైవేల పక్కన ఉంటే రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు పెంపువెంచర్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నభూమి విలువ…

రాష్ట్రంలో మరోసారి భారీగా ఐఏఎస్‌ల బదిలీలు – ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా సందీప్‌ సుల్తానియా

రాష్ట్రంలో మరోసారి భారీగా ఐఏఎస్‌ల బదిలీలు – ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా సందీప్‌ సుల్తానియా
రాష్ట్రంలో మరోసారి భారీగా ఐఏఎస్‌ల బదిలీలు - ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా సందీప్‌ సుల్తానియా సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 44 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.…

ఆదర్శప్రాయుడు సీఎం రేవంత్ రెడ్డి: ఎమ్మెల్యే బాలకృష్ణ

ఆదర్శప్రాయుడు సీఎం రేవంత్ రెడ్డి: ఎమ్మెల్యే బాలకృష్ణ
అందరికీ ఆదర్శప్రాయుడు సీఎం రేవంత్ రెడ్డి: ఏపీ ఎమ్మెల్యే బాలకృష్ణసిద్దిపేట టైమ్స్ హైదరాబాద్: బసవతారకం ఆసుపత్రి సేవల విస్తరణకు సహక రించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరిన వెంటనే అంగీకరించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు.…

ఆషాఢ మాసం బోనాల జాతర ఏర్పాట్లపై సమన్వయ సమావేశం

సిద్దిపేట టైమ్స్ హైదరాబాద్ డెస్క్ జూబ్లీహిల్స్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCRHRDI) లో ఆషాఢ మాసం బోనాల జాతర - 2024 పై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ముఖ్య అతిధులుగా హాజరైన దేవాదాయ శాఖ మంత్రి…

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు: మంత్రి ఉత్తమ్

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు: మంత్రి ఉత్తమ్
తెలంగాణలో త్వరలో కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో విధివిధానాలు రూపొందించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. త్వరలోనే అర్హులందరికీ…

రామోజీ రావు పార్ధివ దేహానికి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్

రామోజీ రావు పార్ధివ దేహానికి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్: హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ లో రామోజీ గ్రూప్స్ చైర్మన్ రామోజీ రావు పార్ధివ దేహానికి నివాళులు అర్పించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తదితర…

ఆదాయం పెంచడానికి మార్గాలు అన్వేషించండి: డిప్యూటీ సీఎం

ఆదాయం పెంచడానికి మార్గాలు అన్వేషించండి: డిప్యూటీ సీఎం
ఆదాయం పెంచడానికి మార్గాలు అన్వేషించండి వివిధ శాఖల సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సమావేశానికి హాజరైన మంత్రులు పొంగులేటి, జూపల్లి, పొన్నం సిద్దిపేట టైమ్స్ డెస్క్: రాష్ట్రంలో ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించాలని డిప్యూటీ సీఎం భట్టి…

ఇక హైదరాబాద్ మనదే?

ఇక హైదరాబాద్ మనదే?
ఇక హైదరాబాద్ మనదే? నిన్నటితోముగిసిన పదేళ్ల ఉమ్మడి రాజధాని గడువు... సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య పదేళ్లపాటు కొన సాగిన ఉమ్మడి బంధానికి నిన్నటి తో తెరపడింది. తెలంగాణ, ఏపీగా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రాజధాని లేని విభజిత ఏపీకి…

అమరుల కుటుంబాలకు 25 వేల పెన్షన్: మంత్రి పొన్నం ప్రభాకర్

అమరుల కుటుంబాలకు 25 వేల పెన్షన్: మంత్రి పొన్నం ప్రభాకర్
అమరుల కుటుంబాలకు 25 వేల పెన్షన్, ఉద్యమకారులకు 250 గజాల స్థలం: మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్ తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..తెలంగాణ…

తెలంగాణ రాష్ట్ర గీతం విడుదల చేసిన  సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర గీతం విడుదల చేసిన  సీఎం రేవంత్ రెడ్డి
https://youtu.be/KRwAYN4BrpI?feature=shared తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం "జయ జయహే తెలంగాణ" తెలంగాణ రాష్ట్ర గీతం విడుదల చేసిన  సీఎం రేవంత్ రెడ్డి 2.30 నిమిషాల నిడివి గల రాష్ట్ర అధికారిక ‘జయజయహే తెలంగాణ' గీతాన్ని పరేడ్ గ్రౌండ్స్ లోని దశాబ్ది ఉత్సవాల…