రామోజీ రావు పార్ధివ దేహానికి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్

రామోజీ రావు పార్ధివ దేహానికి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్: హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ లో రామోజీ గ్రూప్స్ చైర్మన్ రామోజీ రావు పార్ధివ దేహానికి నివాళులు అర్పించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తదితర…

పకడ్బందీగా గ్రూప్ 1 ఫిలిమ్స్… అభ్యర్థులు ఇవి తీసుకునే ఎగ్జామ్స్ కి వెళ్ళండి.

పకడ్బందీగా గ్రూప్ 1 ఫిలిమ్స్… అభ్యర్థులు ఇవి తీసుకునే ఎగ్జామ్స్ కి వెళ్ళండి.
పకడ్బందీగా గ్రూప్ 1 ఫిలిమ్స్... అభ్యర్థులు ఇవి తీసుకునే ఎగ్జామ్స్ కి వెళ్ళండి. సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్:తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జూన్ 9న జరగనుంది. గతంలో ఈ పరీక్ష రెండు సార్లు నిర్వహించగా.. పేపర్…

రామోజీ దివంగతాత్మకు శాశ్వత ప్రశాంతి… రాపోలు ఆనంద భాస్కర్

రామోజీ దివంగతాత్మకు శాశ్వత ప్రశాంతి… రాపోలు ఆనంద భాస్కర్
రామోజీ దివంగతాత్మకు శాశ్వత ప్రశాంతి... రాపోలు ఆనంద భాస్కర్ సంతాప సందేశం సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్:నా మార్గదర్శి, మకుటంలేని మహారాజు, ఏనాటికానాడు ఈనాడు, తెలుగు నుడికారంలో అన్ని యాసల ప్రయోగ ప్రయోక్త, చేతలతో చైతన్యం నింపిన చెరుకూరి, పొలాల్లో ఏరువాక,…

హైదరాబాద్: చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం

హైదరాబాద్: చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ కి చేపమందు వేస్తున్న బత్తిని మాట్లాడుతున్న పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్…

రామోజీరావు మృతిపట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం

రామోజీరావు మృతిపట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం
ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు మృతిపట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపంఈనాడు గ్రూప్స్ రామోజీరావు మృతిపట్ల రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు రాష్ట్రాల్లో తీరని లోటు అని…

Breaking: రామోజీరావు కన్నుమూత

Breaking: రామోజీరావు కన్నుమూత
సిద్దిపేట టైమ్స్, వెబెడెస్క్: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు (88) అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు కన్నుమూశారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని నివాసానికి పార్థివదేహం తరలించనున్నారు. కొద్దిరోజులుగా రామోజీరావు అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు రోజులుగా…

ఆదాయం పెంచడానికి మార్గాలు అన్వేషించండి: డిప్యూటీ సీఎం

ఆదాయం పెంచడానికి మార్గాలు అన్వేషించండి: డిప్యూటీ సీఎం
ఆదాయం పెంచడానికి మార్గాలు అన్వేషించండి వివిధ శాఖల సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సమావేశానికి హాజరైన మంత్రులు పొంగులేటి, జూపల్లి, పొన్నం సిద్దిపేట టైమ్స్ డెస్క్: రాష్ట్రంలో ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించాలని డిప్యూటీ సీఎం భట్టి…

నీట్ ఫలితాల్లో బిసీ గురుకుల విద్యార్థుల ప్రభంజనం

నీట్ ఫలితాల్లో బిసీ గురుకుల విద్యార్థుల ప్రభంజనం
నీట్ ఫలితాల్లో బిసీ గురుకుల విద్యార్థుల ప్రభంజనం  ఉత్తీర్ణత సాధించిన 135 మంది విద్యార్థులు, వారిలో 120మంది అమ్మాయిలు, 15 అబ్బాయిలు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించిన బిసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మహాత్మా జ్యోతిబాపూలే బీసీ…

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి- మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి- మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి - మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ డెస్క్:ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తన నివాస ఆవరణలో మొక్కలు నాటిన రాష్ట్ర రవాణా మరియు బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.…

42 శాతం బిసి రిజర్వేషన్ ప్రకటించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి

42 శాతం బిసి రిజర్వేషన్ ప్రకటించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
42 శాతం బిసి రిజర్వేషన్ ప్రకటించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలికాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలిబహుజనులంతా ఏకమై సంఘటితంగా పోరాడాలిరాష్ట్ర ముఖ్యమంత్రి కి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కి విన్నపంరాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద…