ఎకరం 4 లక్షలు!.. రాష్ట్రంలో భూముల కనీస రిజిస్ట్రేషన్‌ విలువ

ఎకరం 4 లక్షలు!.. రాష్ట్రంలో భూముల కనీస రిజిస్ట్రేషన్‌ విలువ
ఎకరం 4 లక్షల రూపాయలు...రాష్ట్రంలోని వ్యవసాయ భూముల కనీస రిజిస్ట్రేషన్‌ విలువ ఇదేఎజెన్సీలు మినహా మిగతా ప్రాంతాల్లో దాదాపుగా ఇదే విలువ నిర్ధారణ!హైవేల పక్కన ఉంటే రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు పెంపువెంచర్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నభూమి విలువ…

రాష్ట్రంలో మరోసారి భారీగా ఐఏఎస్‌ల బదిలీలు – ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా సందీప్‌ సుల్తానియా

రాష్ట్రంలో మరోసారి భారీగా ఐఏఎస్‌ల బదిలీలు – ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా సందీప్‌ సుల్తానియా
రాష్ట్రంలో మరోసారి భారీగా ఐఏఎస్‌ల బదిలీలు - ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా సందీప్‌ సుల్తానియా సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 44 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.…

హుస్నాబాద్ లో జాబ్ మేళాను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్ లో జాబ్ మేళాను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్ లో జాబ్ మేళాను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: హుస్నాబాద్ నియోజకవర్గం కేంద్రంలోని తిరుమల గార్డెన్ లో తొలిసారి ఈరోజు జాబ్ మేళా ను హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ…

Breaking: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కి లీగల్ నోటిసులు

Breaking: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కి లీగల్ నోటిసులు
మంత్రి పొన్నం ప్రభాకర్ పై చేసిన ఆరోపణలకు ఎంఎల్ఏ కౌశిక్ రెడ్డి కి లీగల్ నోటీసులు సిద్దిపేట టైమ్స్ డెస్క్: రామగుండం ఎన్టీపీసీ నుంచి ఉత్పత్తి అయ్యే ఫ్లై యాష్ తరలింపులో అక్రమాలు అని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి…

ఆదర్శప్రాయుడు సీఎం రేవంత్ రెడ్డి: ఎమ్మెల్యే బాలకృష్ణ

ఆదర్శప్రాయుడు సీఎం రేవంత్ రెడ్డి: ఎమ్మెల్యే బాలకృష్ణ
అందరికీ ఆదర్శప్రాయుడు సీఎం రేవంత్ రెడ్డి: ఏపీ ఎమ్మెల్యే బాలకృష్ణసిద్దిపేట టైమ్స్ హైదరాబాద్: బసవతారకం ఆసుపత్రి సేవల విస్తరణకు సహక రించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరిన వెంటనే అంగీకరించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు.…

అరుదైన శస్త్ర చికిత్స.. ఏడున్నర కేజీల కంతి తొలగింపు..

అరుదైన శస్త్ర చికిత్స.. ఏడున్నర కేజీల కంతి తొలగింపు..
బాలాజీ హాస్పిటల్ లో అరుదైన శస్త్ర చికిత్స ద్వారా ఏడున్నర కేజీల కంతి తొలగింపు..... సిద్దిపేట టైమ్స్ రామాయంపేట:మెదక్ జిల్లా రామాయంపేట లోఅరుదైన శస్త్ర చికిత్స చేసి డాక్టర్ హేమరాజ్ సింగ్ నేతృత్వంలోనీ టీం ఏడున్నర కేజీల కంతిని  తొలగించారు. రామయంపేట…

కోహెడలో “బెల్ట్‌ ఫుల్‌”.. అక్రమ బెల్టు వ్యాపారాలను పట్టుకున్న టాస్క్ ఫోర్స్

కోహెడలో “బెల్ట్‌ ఫుల్‌”.. అక్రమ బెల్టు వ్యాపారాలను పట్టుకున్న టాస్క్ ఫోర్స్
కోహెడలో "బెల్ట్‌ ఫుల్‌"-చాకచక్యంగా వ్యవహరించి అక్రమ బెల్టు వ్యాపారాలను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీస్...-బీర్లు విస్కీ బాటిల్ లిక్కర్ 149.760 లీటర్ల మధ్యన్ని స్వాధీనం చేసుకుని ఐదుగురిపై కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించిన కోహెడ ఎస్సైతిరుపతి.సిద్ధిపేట టైమ్స్ డెస్క్:సిద్దిపేట జిల్లా…

Danger Stunt for Reel: రీల్ కోసం డేంజర్ స్టంట్..

Danger Stunt for Reel: రీల్ కోసం డేంజర్ స్టంట్..
Danger Stunt for Reel: రీల్ కోసం డేంజర్ స్టంట్..నడుస్తున్న బస్సు ముందు అకస్మాత్తుగా పడుకున్న యువకుడు.... ఆగ్రహాన్ని రేకెత్తించాడు. సిద్దిపేట టైమ్స్ డెస్క్:రీల్‌ను చిత్రీకరించే ప్రయత్నంలో, హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ ప్రధాన రహదారి వద్ద నడుస్తున్న బస్సు ముందు అకస్మాత్తుగా పడుకోవడం…

దమ్ముంటే రాజీనామా చేయండి..? కాంగ్రెస్ నాయకులకు సవాల్…

దమ్ముంటే రాజీనామా చేయండి..? కాంగ్రెస్ నాయకులకు సవాల్…
దమ్ముంటే రాజీనామా చేయండి..? కాంగ్రెస్ నాయకులకు సవాల్.. ఆరోపణలు మాని, మీ హామీలు చెప్పండి..150 కోట్ల అభివృద్ధి పనులు ఆపితే స్పందించ లేదు.. బిఆర్ఎస్ యూత్ నాయకుల మండిపాటు.. సిద్దిపేట టైమ్స్ డెస్క్ : మీ స్వార్థ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల…

కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీళ్లే : దానం నాగేందర్

కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీళ్లే : దానం నాగేందర్
సిద్దిపేట టైమ్స్ డెస్క్: బీఆర్ఎస్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. బీఆర్ఎస్ ఖాళీ అయ్యే అవకాశం ఉందని చెప్పారు.కేసీఆర్ విధానాలే బీఆర్ఎస్ ను ముంచాయని విమర్శించారు. పోచారంతో సీఎం భేటీ…