ఫోన్ ట్యాపింగ్ తెలంగాణకు మచ్చ లాంటిది: చాడ వెంకట్ రెడ్డి

ఫోన్ ట్యాపింగ్ తెలంగాణకు మచ్చ లాంటిది: చాడ వెంకట్ రెడ్డి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: ఫోన్ ట్యాపింగ్ తెలంగాణకు మచ్చ లాంటిదని, తెలంగాణ రాష్ట్రంలో అవినీతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్లెం వెయ్యాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు…