అక్కన్నపేట: కరెంటు షాక్ తో రైతు మృతి

అక్కన్నపేట: కరెంటు షాక్ తో రైతు మృతి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పంతులుతండాకు చెందిన రైతు భూక్యా శివలాల్(50) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. తన వ్యవసాయ భూమిలోని బావి దగ్గర చెడిపోయిన మోటర్ స్టార్టర్కు కొత్త స్టార్టర్ బిగిస్తుండగా విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందారు.…