Breaking: రామోజీరావు కన్నుమూత

Breaking: రామోజీరావు కన్నుమూత

సిద్దిపేట టైమ్స్, వెబెడెస్క్: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు (88) అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు కన్నుమూశారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని నివాసానికి పార్థివదేహం తరలించనున్నారు. కొద్దిరోజులుగా రామోజీరావు అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఈ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా గుడివాడలో రామోజీరావు జన్మించారు. 2016లో పద్మవిభూషన్ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *