తెరుచుకొని పశు వైద్యాశాల..
తెరుచుకొని పశు వైద్యాశాల.. సిద్ధిపేట టైమ్స్,మద్దూరు: మద్దూరు మండల కేంద్రంలోని పశు వైద్యాశాల సోమవారం మూతబడి ఉంది.వైద్యాధికారి,సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంతో పశు వైద్యశాలకు తాళం వేసి ఉండడంతో వివిధ గ్రామాల నుండి వచ్చిన పలువురు రైతులు అసహనం వ్యక్తం చేశారు.చుట్టుపక్కల…













