బీజేపీ దే ఆధిపత్యం..ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీ వైపే..

బీజేపీ దే ఆధిపత్యం..ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీ వైపే..
బీజేపీ దే ఆధిపత్యం..ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీ వైపే..బీఆర్ఎస్ కు ఆశలు గల్లాంతెనా..మధ్యరకంలో కాంగ్రెస్..అన్నీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ కే ఎక్కువ స్థానాలు.. సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట బ్యూరో..తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటిందని పలు ఎగ్జిట్…

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలను విజయవంతం చేద్దాం

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలను విజయవంతం చేద్దాం
జోహార్ తెలంగాణ అమరుల కు జోహార్లు. అమరుల ఆశయాలను సాధిద్దాం. హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ ఆదివార హుస్నాబాద్ పట్టణం లోని అంబేద్కర్ చౌరస్తా లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి, పూల తో నివాళుల…

సామాన్యులకేనా రూల్స్..?జగదేవపూర్ తహశీల్దార్ కారుకు 2205 ట్రాఫిక్ చాలాన్లు..

సామాన్యులకేనా రూల్స్..?జగదేవపూర్ తహశీల్దార్ కారుకు 2205 ట్రాఫిక్ చాలాన్లు..
సామాన్యులకేనా రూల్స్..?జగదేవపూర్ తహశీల్దార్ కారుకు 2205 ట్రాఫిక్ చాలాన్లు..సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న నెటీజన్లు..పోలీసులకు సామాన్యులే కనిపిస్తారా, అధికారులు కనిపించరా..? సిద్దిపేట టైమ్స్, గజ్వెల్, జగదేవపూర్ సామాన్యుల వాహనాలపై కాస్తో, కూస్తో చాలానాళాలు ఉంటే వాహనాలను ఆపేయడం ఆనవాయితీ అయింది పోలీసులకు. వాహనాలపై…

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల MLC ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలుపు

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల MLC ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలుపు
సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్: మహబూబ్నగర్ స్థానిక సంస్థల MLC ఉపఎన్నికలో బీఆర్ఎస్ విజయం సాధించింది. బి ఆర్ స్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి పై 108 ఓట్ల…

గాంధీభవన్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు

గాంధీభవన్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు
సిద్దిపేట టైమ్స్ హైదరాబాద్ గాంధీభవన్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలుగాంధీ భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు..జాతీయ జెండా ఎగురవేసిన వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్..పాల్గొన్న ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి భట్టి…

ఫోన్ ట్యాపింగ్ తెలంగాణకు మచ్చ లాంటిది: చాడ వెంకట్ రెడ్డి

ఫోన్ ట్యాపింగ్ తెలంగాణకు మచ్చ లాంటిది: చాడ వెంకట్ రెడ్డి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: ఫోన్ ట్యాపింగ్ తెలంగాణకు మచ్చ లాంటిదని, తెలంగాణ రాష్ట్రంలో అవినీతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్లెం వెయ్యాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు…

హుస్నాబాద్ లో ఘనంగా హనుమాన్ జయంతి

హుస్నాబాద్ లో ఘనంగా హనుమాన్ జయంతి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని శివాజీ నగర్ శ్రీ దాస ఆంజనేయస్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత, వెంకన్న దంపతులు చందనాభిషేకం, నాగవల్లి దళర్చన, అష్టోత్తర పూర్వక వడమాల పూజ,…

బిఆర్ఎస్ కెసిఆర్ పాలనలో ఆత్మవంచన పాలన సాగింది.

బిఆర్ఎస్ కెసిఆర్ పాలనలో ఆత్మవంచన పాలన సాగింది.
బిఆర్ఎస్ కెసిఆర్ పాలనలో ఆత్మవంచన పాలన సాగింది.కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పాలన అవినీతి రహిత ప్రభుత్వ పాలన సాగాలి.తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి.సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మొదలు…

రాష్ట్ర అవతరణ వేడుకలకు స్పెషల్ గెస్ట్ గా ఎవరు?

రాష్ట్ర అవతరణ వేడుకలకు స్పెషల్ గెస్ట్ గా ఎవరు?
రాష్ట్ర అవతరణ శతాబ్ది వేడుకలకు స్పెషల్ గెస్ట్ గా ఎవరు? సిద్దిపేట టైమ్స్ ప్రతినిధి: కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దయ్యింది. అనారోగ్య కారణాలతో రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా గాంధీ హాజరు కావడం లేదని ఏఐసీసీ స్పష్టం…

రేపటి నుండే ఐసీసీ టీ20 వరల్డ్ కప్

రేపటి నుండే ఐసీసీ టీ20 వరల్డ్ కప్
సిద్దిపేట టైమ్స్ డెస్క్; క్రికెట్‌ ప్రేమికులను, అభిమానులను ఐసీసీ మెగా టోర్నీ మరో నెల రోజులపాటు అలరించబోతున్నది. టీ20 ప్రపంచకప్‌ జూన్‌ 2 నుంచి మొదలవనుండగా 29న ఫైనల్‌ జరుగనున్నది. ఈసారి ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ను వెస్టిండ్‌తో కలిసి అమెరికా…