రుణమాఫీపై ఈ నెల 15 లేదా 18న కేబినెట్ భేటీ

రుణమాఫీపై ఈ నెల 15 లేదా 18న కేబినెట్ భేటీ
తెలంగాణలో రుణమాఫీపై ఈ నెల 15 లేదా 18న కేబినెట్ భేటీ సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్:తెలంగాణ: రైతులకు ఆగస్టు 15లోపు రూ.2లక్షల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదే అంశంపై ఈ నెల 15 లేదా 18న మంత్రివర్గ…

కరీంనగర్ డైరీలో కాలం చెల్లిన పదార్థాలు..

కరీంనగర్ డైరీలో కాలం చెల్లిన పదార్థాలు..
కరీంనగర్ డైరీలో కాలం చెల్లిన పదార్థాలు.. చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్ సిద్దిపేట్ టైమ్స్ కోహెడ కోహెడ మండల కేంద్రంలోని కరీంనగర్ డైరీలో కాలం చెల్లిన తిను బండారాలను అమ్ముతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి పదార్థాలను తినడం ద్వారా రోగాల బారిన…

భర్త లంచం తీసుకుంటే భార్యకూ శిక్ష..మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు..

భర్త లంచం తీసుకుంటే భార్యకూ శిక్ష..మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు..
భర్త లంచం తీసుకుంటే భార్యకూ శిక్ష..మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు..ఓ ఎస్సై లంచ్ కేసులో వాదనలు..కేసు కొట్టేయబోమన్న న్యాయమూర్తి..కింది కోర్టు తీర్పుపై సమర్థన.. సిద్దిపేట టైమ్స్, వెబ్;ప్రభుత్వ ఉద్యోగి తీసుకునే లంచంలో భార్యకు భాగ స్వామ్యం ఉంటే ఆమె కూడా శిక్షకు…

బస్సు ఆపలేదని.. బస్సుకు అడ్డంగా కూర్చొని మహిళ నిరసన..

బస్సు ఆపలేదని.. బస్సుకు అడ్డంగా కూర్చొని మహిళ నిరసన..
బస్సు ఆపలేదని.. బస్సుకు అడ్డంగా కూర్చొని మహిళ నిరసన.. సిద్దిపేట టైమ్స్, వెబ్;బస్సు ఆపలేదని.. ఓ మహిళ బస్సుకు అడ్డంగా కూర్చొని నిరసన తెలిపింది. వరంగల్ బస్టాండ్ నుంచి నెక్కొండ-మహబూబాద్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సులో ఒక మహిళ తన ఇద్దరు కుమార్తెలను…

హుస్నాబాద్: జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉచిత పాఠ్య పుస్తకాలు మరియు యూనిఫాంల పంపిణీ..

హుస్నాబాద్: జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉచిత పాఠ్య పుస్తకాలు మరియు యూనిఫాంల పంపిణీ..
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు గురువారం ప్రభుత్వ ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫార్మ్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్…

మంత్రి పొన్నంపై అడ్డగోలుగా మాట్లాడితే సహించం

మంత్రి పొన్నంపై అడ్డగోలుగా మాట్లాడితే సహించం
అడ్డగోలుగా మాట్లాడితే సహించంమంత్రి పొన్నం పై ఆరోపణలు తగవు కౌశిక్... ఓ బ్లాక్ మెయిలర్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై బొమ్మ ఫైర్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:రాష్ట్ర హౌజ్ ఫెడ్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి బుధవారం మీడియాతో మాట్లాడుతూ... హుజురాబాద్…

సిద్దిపేట స్విమ్మింగ్ పూల్ లో పడి బాలుడు మృతి..

సిద్దిపేట స్విమ్మింగ్ పూల్ లో పడి బాలుడు మృతి..
సిద్దిపేట స్విమ్మింగ్ పూల్ లో పడి బాలుడు మృతి.. ది సిద్దిపేట టైమ్స్ సిద్దిపేట ప్రతినిధి:సిద్దిపేట పట్టణంలోని స్విమ్మింగ్ పూల్ లో మునిగిపోయి బాలుడు మృతి చెందాడు .సిద్దిపేట పట్టణం లింగారెడ్డి పల్లి కు చెందిన జాన్ బాబు సంగీతల పెద్ద…

వ్యక్తి అదృశ్యం.. కుటుంబ సభ్యుల నిరసన..

వ్యక్తి అదృశ్యం.. కుటుంబ సభ్యుల నిరసన..
వ్యక్తి అదృశ్యంపై కుటుంబ సభ్యుల నిరసన సిద్దిపేట టైమ్స్,మద్దూరు: మద్దూరు మండలంలోని మర్మాముల గ్రామానికి చెందిన యాటెల్లి శ్రీకాంత్(35)అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన పూర్ణ చందర్ రెడ్డి అనే లారీ డ్రైవర్ తో కొన్ని రోజుల క్రితం లారీపై తమిళనాడుకి…

హుస్నాబాద్ బీసీ బాలికల గురుకుల పాఠశాల/కళాశాలకు సొంత భవనం కేటాయించాలి.

హుస్నాబాద్ బీసీ బాలికల గురుకుల పాఠశాల/కళాశాలకు సొంత భవనం కేటాయించాలి.
హుస్నాబాద్ బీసీ బాలికల గురుకుల పాఠశాల/కళాశాలకు సొంత భవనం కేటాయించాలి..అద్దె భవనంలో గదులు సరిపోక  కళాశాల వర్గల్ కు తరలింపు..బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టి సారించాలిఏఐఎస్ఎఫ్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి జేరిపోతుల జనార్ధన్సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:హుస్నాబాద్ లోని…

పిడుగుపాటుకు 12 గొర్రెలు మృతి

పిడుగుపాటుకు 12 గొర్రెలు మృతి
పిడుగుపాటుకు 12 గొర్రెలు మృతి సిద్దిపేట టైమ్స్ అక్బరుపేట/భూంపల్లి పిడుగుపాటుకు గురై 12 గొర్రెలు చనిపోయిన ఘటన సిద్దిపేట జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.అక్బరుపేట భూంపల్లి మండలం చిన్ననిజాంపేట గ్రామంలో కొనపురం పెంటయ్య కు చెందిన గొర్రెల మందపై…