ఓమ్నీ వ్యాన్ నడిపిన కేసీఆర్..

ఓమ్నీ వ్యాన్ నడిపిన కేసీఆర్..
ఓమ్నీ వ్యాన్ నడిపిన కేసీఆర్.. సిద్దిపేట టైమ్స్, బ్యూరోమాజీ సీఎం కేసీఆర్ చాలా కాలం తరువాత వహనం నడిపించారు. కేసీఆర్ కాలు ఆపరేషన్ తరువాత కర్ర సహాయం లేకుండా నడుస్తున్న కేసీఆర్.. మ్యానువల్ కారు నడిపి చూడమని డాక్టర్ల సూచించారు. ఈ…

చిన్నారి నీ రైల్వే బోగీలో వదిలి వెళ్లిన తల్లిదండ్రులు..

చిన్నారి నీ రైల్వే బోగీలో వదిలి వెళ్లిన తల్లిదండ్రులు..
చిన్నారి నీ రైల్వే బోగీలో వదిలి వెళ్లిన తల్లిదండ్రులు సిద్దిపేట టైమ్స్: మెదక్ ప్రత్యేక ప్రతినిధి: : తల్లిపాలు కూడా మరువని 15 నెలల చిన్నారిని రైల్వే బోగీలో తల్లిదండ్రులు వదిలి వెళ్ళిపోయారు. కాచిగూడ నుంచి మెదక్ వెళ్తున్న రైలులో ఎస్…

ఈనెల 29న కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..?

ఈనెల 29న కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..?
ఈనెల 29న కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..? సిద్దిపేట టైమ్స్, జగిత్యాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం  కొణిదల పవన్ కళ్యాణ్ ఈనెల 29న జగిత్యాల జిల్లా కొండగట్టు కు రానున్నారు. గతం లో కొండగట్టు అంజన్న ను…

బిఆర్ఎస్ కు మరో షాక్..!ఢిల్లీలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..

బిఆర్ఎస్ కు మరో షాక్..!ఢిల్లీలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..
బిఆర్ఎస్ కు మరో షాక్..!ఢిల్లీలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.. సిద్దిపేట టైమ్స్, పటాన్చెరు బిఆర్‌ఎస్‌కు వ రుసగా షాకులమీద షాకులు తగులుతున్నాయి. ఇటీవలే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరగా…

స్వచ్ఛ సర్వేక్షన్ పై ప్రజలకు అవగాహన

స్వచ్ఛ సర్వేక్షన్ పై ప్రజలకు అవగాహన
హుస్నాబాద్ పట్టణంలోని నాలుగో వార్డ్ లో స్వచ్ఛ సర్వేక్షన్ 2024 కార్యక్రమంలో భాగంగా బేసిల్ ఫౌండేషన్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో తడి చెత్త , పొడి చెత్త మరియు హానికరమైన చెత్త పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా…

మైనంపల్లి రోహిత్ లేదా బల్నూర్ వెంకట్ కు మంత్రి పదివి..?

మైనంపల్లి రోహిత్ లేదా బల్నూర్ వెంకట్ కు మంత్రి పదివి..?
మైనంపల్లి రోహిత్ లేదా బల్నూర్ వెంకట్ కు మంత్రి పదివి..?యూత్ కోటాలో అవకాశం..!డిల్లీకి వెళ్లిన మంత్రి శ్రీధర్ బాబు.. సిద్దిపేట టైమ్స్ :మెదక్ ప్రత్యేక ప్రతినిధి ; మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు కు మంత్రి వర్గంలో చాన్సు దక్కే అవకాశాలు…

సామజిక కార్యకర్త రాజుని అభినందించిన కేసీఆర్

సామజిక కార్యకర్త రాజుని అభినందించిన కేసీఆర్
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కీ భారతరత్న ఇవ్వాలని సైకిల్ యాత్ర చేసిన సామజిక కార్యకర్త రాజుని అభినందించిన - తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట టైమ్స్ డెస్క్: భారత మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు…

తెలంగాణ ఎంపీలు ప్రమాణస్వీకారం..ఎంపీలు ఆసక్తికరమైన నినాదాలు..ఒవైసీ వివాదాస్పద నినాదాలు..

తెలంగాణ ఎంపీలు ప్రమాణస్వీకారం..ఎంపీలు ఆసక్తికరమైన నినాదాలు..ఒవైసీ వివాదాస్పద నినాదాలు..
తెలంగాణ ఎంపీలు ప్రమాణస్వీకారం..ఎంపీలు ఆసక్తికరమైన నినాదాలు..ఒవైసీ వివాదాస్పద నినాదాలు.. సిద్దిపేట టైమ్స్ ఢిల్లీ:తెలంగాణ ఎంపీలు లోక్‌సభలో మంగళవారం  ప్రమాణస్వీకారం చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ  సభ్యులతో పాటు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ప్రమాణం చేశారు. ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్‌…

కార్యకర్తలకు అండగా BRS పార్టీ

కార్యకర్తలకు అండగా BRS పార్టీ
కార్యకర్తలకు అండగా BRS పార్టీ - మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ బాబు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు  అండగా పార్టీ ఉంటుందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ బాబు అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం హుస్నాబాద్ లోని BRS పార్టీ కార్యాలయం…

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమాలోచనలు..

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమాలోచనలు..
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమాలోచనలు..భవిష్యత్తు ప్రణాళిక పై చర్చ.. పలు అంశాల్లో కేసీఆర్ ఎమ్మెల్యేలకు సూచనలు..సిద్దిపేట టైమ్స్, ప్రత్యేక ప్రతినిధి;బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంగళవారం పలు అంశాలపై చర్చించారు.  ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలు…