కాంగ్రెస్ గూటికి గూడెం మహిపాల్ రెడ్డి ముహూర్తం ఫిక్స్..

కాంగ్రెస్ గూటికి గూడెం మహిపాల్ రెడ్డి ముహూర్తం ఫిక్స్..
కాంగ్రెస్ గూటికి గూడెం మహిపాల్ రెడ్డి ముహూర్తం ఫిక్స్..గూడెం బాటలో అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్,ముగ్గురు ఎంపీపీలు ముగ్గురు జడ్పీటీసీలు, ఆర్ సి పురం కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్.. హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనర్సింహ, మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్…

రైలు రాక.. బ్రిడ్జిపై నుంచి దూకేసిన దంపతులు (వీడియో)

రైలు రాక.. బ్రిడ్జిపై నుంచి దూకేసిన దంపతులు (వీడియో)
రైలు రాక.. బ్రిడ్జిపై నుంచి దూకేసిన దంపతులు సిద్దిపేట టైమ్స్ డెస్క్: https://youtube.com/shorts/y2nVdAfQZkE?si=-mKhbPtNRGhRM2jM రైల్వే బ్రిడ్జిపై ఫొటోషూట్ భార్యా భర్తల ప్రాణాల మీదకు తెచ్చింది. రాజస్థాన్లో పాలి(D)లోని గోరంఘాట్ బ్రిడ్జిపై దంపతులు రాహుల్, జాన్వి ఫొటోషూట్ చేస్తున్నారు. ఆ సమయంలో రైలు…

గ్రూప్స్ పరీక్షల తేదీలను మార్చాలి: తమ్మినేని

గ్రూప్స్ పరీక్షల తేదీలను మార్చాలి: తమ్మినేని
గ్రూప్స్ పరీక్షల తేదీలను మార్చాలి: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సిద్దిపేట టైమ్స్ డెస్క్ (Jul 15, 2024): తెలంగాణలో గ్రూప్స్ పరీక్షలు వాయిదా వేయాలని నిరసన చేస్తున్న నిరుద్యోగులను అరెస్టు చేయడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం…

నిరుద్యోగుల గర్జన… చలో సెక్రటేరియట్

నిరుద్యోగుల గర్జన… చలో సెక్రటేరియట్
నిరుద్యోగుల గర్జన... చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చిన నిరుద్యోగ యువత.. సిద్దిపేట టైమ్స్ డెస్క్:10 డిమాండ్ల పరిష్కారమే లక్ష్యంగా నిరుద్యోగ యువతరాష్ట్రంలో నిరుద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఈ రోజు రాష్ట్ర సచివాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలంగాణ నిరుద్యోగ యువత…

పేదింట్లో ఉడకనంటున్న కందిపప్పు

పేదింట్లో ఉడకనంటున్న కందిపప్పు
పేదింట్లో ఉడకనంటున్న కందిపప్పు సిద్దిపేట టైమ్స్ తొగుట: తెలంగాణ రాష్ట్రంలో పప్పుల ధరలు సామాన్యు లను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి రిటైల్ మార్కెట్లో గతనెల రూ.150-160గా ఉన్న కేజీ కందిపప్పు ఇప్పుడు ఏకంగా రూ.180-200 పలుకు తోంది. సూపర్‌ మార్కెట్లో రూ.220 వరకు…

గ్రూప్స్, డిఎస్సి ఉద్యోగాలను పెంచి పరీక్షలు నిర్వహించాలి

గ్రూప్స్, డిఎస్సి ఉద్యోగాలను పెంచి పరీక్షలు నిర్వహించాలి
గ్రూప్స్1,2,3, డిఎస్సి ఉద్యోగాలను పెంచి పరీక్షలు నిర్వహించాలి జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలి హుస్నాబాద్ నియోజకవర్గ గిరిజన సంఘాల నాయకులు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్స్ 2 & 3, డీఎస్సీ ఉద్యోగాలను పెంచి పరీక్షలను…

హుస్నాబాద్ లో ఘనంగా బండి సంజయ్ జన్మదిన వేడుకలు

హుస్నాబాద్ లో ఘనంగా బండి సంజయ్ జన్మదిన వేడుకలు
హుస్నాబాద్ లో ఘనంగా బండి సంజయ్ జన్మదిన వేడుకలు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ 53వ జన్మదిన పురస్కరించుకొని హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర కళ్యాణ మండపంలో హుస్నాబాద్…

సానుభూతి కోసం బీఆర్ఎస్ పార్టీ కొత్త డ్రామాలు ఆడుతోంది.బీఆర్ఎస్ పార్టీ చేస్తే సంసారం.. మరొకరు చేస్తే వ్యభిచారమా..?గత పదేండ్లలో బీఆర్ఎస్ ఒక్క మంచి పని చేయలేదు..జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి..

సానుభూతి కోసం బీఆర్ఎస్ పార్టీ కొత్త డ్రామాలు ఆడుతోంది.బీఆర్ఎస్ పార్టీ చేస్తే సంసారం.. మరొకరు చేస్తే వ్యభిచారమా..?గత పదేండ్లలో బీఆర్ఎస్ ఒక్క మంచి పని చేయలేదు..జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి..
సానుభూతి కోసం బీఆర్ఎస్ పార్టీ కొత్త డ్రామాలు ఆడుతోంది.బీఆర్ఎస్ పార్టీ చేస్తే సంసారం.. మరొకరు చేస్తే వ్యభిచారమా..?గత పదేండ్లలో బీఆర్ఎస్ ఒక్క మంచి పని చేయలేదు..జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి.. సిద్దిపేట టైమ్స్, జనగామ;సానుభూతి కోసం బీఆర్ఎస్…

నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చట్టరీత్యా నేరం

నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చట్టరీత్యా నేరం
చలానాలను తప్పించుకునేందుకు....నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చట్టరీత్యా నేరం▪️మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే▪️మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రుల పై కేసులు▪️హుస్నాబాద్ ఎస్.ఐ. తోట మహేశ్సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలను నివారించాలని, చలానాలను తప్పించుకునేందుకు నెంబర్ ప్లేట్లు ట్యాంపరింగ్ చేయవద్దని…

హుస్నాబాద్ 17వ వార్డులో “సఫాయి అప్నా బీమారి భగవో” కార్యక్రమం

హుస్నాబాద్ 17వ వార్డులో “సఫాయి అప్నా బీమారి భగవో” కార్యక్రమం
హుస్నాబాద్ 17వ వార్డులో పురపాలక సంఘ ఆధ్వర్యంలో  "సఫాయి అప్నా బీమారి భగవో" కార్యక్రమం సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు బుధవారం రోజు హుస్నాబాద్ పట్టణంలో 17వ వార్డులోని శివాలయం లో పురపాలక సంఘ…