అభివృద్ధి చేస్తారని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఉన్నది కాస్త పోయింది.. మాజీ మంత్రి హరీష్ రావు..

అభివృద్ధి చేస్తారని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఉన్నది కాస్త పోయింది.. మాజీ మంత్రి హరీష్ రావు..
అభివృద్ధి చేస్తారని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఉన్నది కాస్త పోయింది..రానున్నవి మంచి రోజులే వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే..ప్రజా సేవకు విరమణ ఉండదు మనం ప్రజల మధ్యనే ఉండాలి..మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు.. సిద్దిపేట్ టైమ్స్ దుబ్బాక,…

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలి..జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి..

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలి..జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి..
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలి..జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి.. సిద్ధిపేట టైమ్స్, మద్దూరు: రాజకీయాలకతీతంగా మండల అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బద్దిపడిగ…

ఏడుపాయల దేవాలయ ఈవోగా కృష్ణ ప్రసాద్..

ఏడుపాయల దేవాలయ ఈవోగా కృష్ణ ప్రసాద్..
ఏడుపాయల దేవాలయ ఈవోగా కృష్ణ ప్రసాద్..కలెక్టర్ రాహుల్ రాజ్ ను కలసిన ఈవోసన్మానించిన ఆలయ చైర్మన్ బాలగౌడ్ సిద్దిపేట టైమ్స్: మెదక్ ప్రత్యేక ప్రతినిధి: పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గామాత ఆలయ నూతన ఇవో గా కృష్ణ ప్రసాద్ నియామకమయ్యారు.…

కాంగ్రెస్ పార్టీలో చేరిన పద్మశాలి సంఘం నేతలు

కాంగ్రెస్ పార్టీలో చేరిన పద్మశాలి సంఘం నేతలు
మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన చేనేత మరియు పద్మశాలి సంఘం నేతలు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన చేనేత ఐక్య వేదిక…

మిషన్ భగీరథ నీటి పన్ను రద్దు చేయాలని ధర్నా

మిషన్ భగీరథ నీటి పన్ను రద్దు చేయాలని ధర్నా
హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ముందు మిషన్ భగీరథ నీటి పన్ను రద్దు చేయాలని ధర్నా మిషన్ భగీరథ నీటి పన్ను పై కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరి తెలియజేయాలి పాత బకాయిలు బలవంతంగా వసూలు చేయవద్దు హుస్నాబాద్ నియోజకవర్గ అఖిలపక్ష నాయకులు…

ఖమ్మం జిల్లాలో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య..

ఖమ్మం జిల్లాలో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య..
ఖమ్మం జిల్లాలో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య.. చనిపోయే ముందు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రైతునేను చనిపోతున్న నా ఆవేదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, డిప్యూటీ సీఎం బట్టి కి ఈ వీడియో ద్వారా…

TGSRTC లో 3035 ఉద్యోగాలు… త్వరలో నోటిఫికేషన్

TGSRTC లో 3035 ఉద్యోగాలు… త్వరలో నోటిఫికేషన్
టీజీఎస్‌ఆర్టీసీలో 3035 కొలువుల భర్తీకి అనుమతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వంమంత్రి పొన్నం ప్రభాకర్‌ హర్షం, కొత్త రక్తంతో ఆర్టీసీని మరింతగా బలోపేతం చేస్తామని వెల్లడి సిద్దిపేట టైమ్స్ డెస్క్:తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్‌ఆర్టీసీ)లో ఖాళీగా ఉన్న 3035 పోస్టులను భర్తీ…

ఫోన్ పే, గూగుల్ పే లలో కరెంట్ బిల్లుల చెల్లింపు నిలిపివేత

ఫోన్ పే, గూగుల్ పే లలో కరెంట్ బిల్లుల చెల్లింపు నిలిపివేత
ఆన్‌లైన్‌లో కరెంట్ బిల్లులు కట్టే వారికి బిగ్ అలర్ట్!.. జూలై 1 నుండి ఫోన్ పే, గూగుల్ పే లలో కరెంట్ బిల్లుల చెల్లింపు నిలిపివేత సిద్దిపేట టైమ్స్ డెస్క్: తెలంగాణలోని విద్యుత్ వినియోగదారులకు టీజీఎస్‌పీడీసీఎల్ కీలక రిక్వెస్ట్ చేసింది. ఇకపై…

ములుగు జిల్లాకు ‘సమ్మక్క, సారలమ్మ’ పేరు

ములుగు జిల్లాకు ‘సమ్మక్క, సారలమ్మ’ పేరు
ములుగు జిల్లాకు ‘సమ్మక్క, సారలమ్మ’ పేరు సిద్దిపేట టైమ్స్ డెస్క్:ములుగు జిల్లా పేరును ‘సమ్మక్క, సారలమ్మ’ జిల్లాగా మార్చేందుకు మంత్రి సీతక్క విజ్ఞప్తితో రాష్ట్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పేరు మార్పుపై అభ్యంతరాలు, సూచనల స్వీకరణకు గ్రామ సభలు…

మా జీతాలు చెల్లించరా..!రొడెక్కిన గ్రామ పంచాయతీ కార్మికులు..ఇంటింటి కి తిరుగుతూ భిక్షాటన..

మా జీతాలు చెల్లించరా..!రొడెక్కిన గ్రామ పంచాయతీ కార్మికులు..ఇంటింటి కి తిరుగుతూ భిక్షాటన..
మా జీతాలు చెల్లించరా..!రొడెక్కిన గ్రామ పంచాయతీ కార్మికులు..వేతనాలు రాక కార్మికుల ఇబ్బందులుఇంటింటి కి తిరుగుతూ భిక్షాటన షురూ..ప్రభుత్వం స్పందించి వేతనాలు చెల్లించాలని వేడుకోలు.. సిద్దిపేట టైమ్స్, జగదేవపూర్ పంచాయతీలో అపరిశుభ్రతను తొలగించే వారి జీవితాల్లో మాత్రం ఇప్పటికి ఇబ్బందులే నెలకొన్నాయి. చాలీచాలని…