తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
సిద్దిపేట టైమ్స్ డెస్క్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూన్లో నిర్వహించిన గ్రూప్ - 1 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను ఈ రోజు విడుదల చేసింది. ఫలితాలు మరియు మెయిన్స్ కు ఎంపికైన అభ్యర్థుల వివరాలను టీజీపీఎస్సీ తన అధికారిక వెబ్సైట్లో…

మట్టి స్నానంతో.. మహా ఆరోగ్యం..ఆచార్యులు యోగా వంశీకృష్ణ..

మట్టి స్నానంతో.. మహా ఆరోగ్యం..ఆచార్యులు యోగా వంశీకృష్ణ..
మట్టి స్నానంతో.. మహా ఆరోగ్యం..ఆచార్యులు యోగా వంశీకృష్ణ.. సిద్దిపేట టైమ్స్, సిద్దిపేటమట్టి స్థానంలో మహా ఆరోగ్యం అని ఆచార్యులు యోగా వంశీకృష్ణ అన్నారు. అది యోగి పరమేశ్వర యోగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వయోలా గార్డెన్ లో…

ఆర్ము స్ట్రాంగ్ మృతికి ఘనంగా నివాళులు అర్పించిన హుస్నాబాద్ బీఎస్పీ నాయకులు

ఆర్ము స్ట్రాంగ్ మృతికి ఘనంగా నివాళులు అర్పించిన హుస్నాబాద్ బీఎస్పీ నాయకులు
తమిళనాడు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ము స్ట్రాంగ్ మృతికి కొవ్వొత్తులతో ఘనంగా నివాళులు అర్పించిన హుస్నాబాద్ బీఎస్పీ నాయకులు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: శనివారం హుస్నాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద తమిళనాడు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్ స్ట్రాంగ్ ని  గుర్తు…

రేషన్ కార్డ్ లో కుటుంబ వివరాల సవరణలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

రేషన్ కార్డ్ లో కుటుంబ వివరాల సవరణలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
రేపటినుండి తెలంగాణా ప్రభుత్వం రేషన్ కార్డ్ లో కుటుంబ వివరాల సవరణలు చేసుకొనుటకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సిద్దిపేట టైమ్స్ డెస్క్: రేషన్ కార్డు లో పేరు లేని వారు, కొత్తగా పిల్లల పేరు & పెళ్లి ఐన వారు తమ…

ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయంతో చర్చలు జరపాలి..కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు..

ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయంతో చర్చలు జరపాలి..కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు..
ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయంతో చర్చలు జరపాలి..ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగులను రాష్టానికి పంపించాలి..గురు శిష్యుల మధ్య సమన్వయ ఒప్పందం జరగాలి..కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు.. సిద్దిపేట టైమ్స్,దుబ్బాక ప్రతినిధి నేడు జరగబోయే…

వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు

వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు
వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు సిద్దిపేట టైమ్స్ డెస్క్:ఎమ్మార్పీ(MRP) కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తున్నారా? నాసిరకం ఉత్పత్తులు అంటగట్టి సేవాలోపానికి పాల్పడ్డారా? అయితే ఇక నుంచి మీ ఇంటి నుంచే వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు. కేంద్ర వినియోగదారుల…

నిరుద్యోగుల అరెస్టును తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు

నిరుద్యోగుల అరెస్టును తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
నిరుద్యోగులు, విద్యార్థి సంఘ నాయకుల అరెస్టును తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట టైమ్స్ డెస్క్: నిరుద్యోగులు, విద్యార్థి సంఘ నాయకులను అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. హామీలు ఇచ్చి, మాట తప్పిన…

హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతా.. మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతా.. మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతా.. విద్యా, వైద్యం, వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత రంగాలకు అధిక ప్రాధాన్యం పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తికి ప్రత్యేక కృషి.. గిరిజనుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు. హుస్నాబాద్ ను పర్యాటక కేంద్రంగా…

సురభి మెడికల్ కళాశాలలో పుడ్ పాయిజన్..15మంది వైద్య విద్యార్థులకు అస్వస్థత..రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స..ఆలస్యంగా వెలుగులోకి ఘటన..

సురభి మెడికల్ కళాశాలలో పుడ్ పాయిజన్..15మంది వైద్య విద్యార్థులకు అస్వస్థత..రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స..ఆలస్యంగా వెలుగులోకి ఘటన..
  సురభి మెడికల్ కళాశాలలో పుడ్ పాయిజన్..15మంది వైద్య విద్యార్థులకు అస్వస్థత..రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స..ఆలస్యంగా వెలుగులోకి ఘటన..హాస్టల్ లో కాలం చెల్లిన ఆహార పదార్థాలు, కుళ్లిన కూరగాయలు..కళాశాల పై చర్యలు తీసుకోవాలి విద్యార్ధి సంఘ నాయకులు.. సిద్దిపేట టైమ్స్ సిద్దిపేట…

ఇక ట్రూ కాలర్ అవసరం లేదు..!!

ఇక ట్రూ కాలర్ అవసరం లేదు..!!
ఇక ట్రూ కాలర్ అవసరం లేదు..!!జూలై 15వ తేదీ నుంచి కొత్త సేవలుకీలక నిర్ణయం తీసుకున్న ట్రాయ్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:తెలియని వ్యక్తులు, అన్ నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే ఎవరు చేశారో తెలుసుకునేందుకు ట్రూ కాలర్ యాప్ అందుబాటులో…