హుస్నాబాద్: గోదాం గడ్డ ఆంజనేయ స్వామి నూతన ఆలయ కమిటీ ఎన్నిక

హుస్నాబాద్: గోదాం గడ్డ ఆంజనేయ స్వామి నూతన ఆలయ కమిటీ ఎన్నిక
గోదాం గడ్డ ఆంజనేయ స్వామి నూతన ఆలయ కమిటీ ఎన్నిక సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ గోదాం గడ్డ శ్రీఆంజనేయస్వామి నూతన ఆలయ కమిటీ ఎన్నుకోవడం జరిగినది అని, ఆలయ అధ్యక్షుడు గా బల్లు సంపత్ ఉపాధ్యక్షులు గా…

భూ వివాదం లో పోలీసుల వేధింపులు.. రైతు ఆత్మహత్యయత్నం..

భూ వివాదం లో పోలీసుల వేధింపులు.. రైతు ఆత్మహత్యయత్నం..
భూ వివాదం లో పోలీసుల వేధింపులు..రైతు ఆత్మహత్యయత్నం సిద్దిపేట టైమ్స్, జహీరాబాద్; భూ తగాదాలు పరిష్కరించాల్సిన పోలీసులే వేధింపులకు గురి చేయడంతో ఒక రైతు ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. మొగుడంపల్లి మండలం సర్జారావుపేట తండాకు చెందిన ఖీరు అనే వ్యక్తి పురుగుల మందు…

డబుల్ బెడ్ రూం ఇండ్ల సమస్యల పరిష్కారం కోసం సిపిఐ ని ఆశ్రయించిన బాధితులు

డబుల్ బెడ్ రూం ఇండ్ల సమస్యల పరిష్కారం కోసం సిపిఐ ని ఆశ్రయించిన బాధితులు
ఎవరిని నమ్మిన ఏమి ఫలము లేదు ఇగ ఎర్రజెండా దప్ప దారి లేదు. సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి పోన్నం ప్రభాకర్ వెంటనే స్పందించాలి. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్. సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: గత బిఆర్ఎస్ ప్రభుత్వం…

హుస్నాబాద్: ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

హుస్నాబాద్: ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
హుస్నాబాద్ మున్సిపల్ పట్టణం శివారు ప్రాంతమైన కరీంనగర్ రోడ్డులో గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ వద్ద సాయంత్రం 6 గంటలకు హుస్నాబాద్ డిపోకు చెందినTS 36 T 7471 నెంబర్ గల హైర్ విత్ బస్సు కరీంనగర్ నుండి హుస్నాబాద్…

గొర్రెల మంద పై హైనా దాడి..సుమారు 65గొర్రెలు మృతి..

గొర్రెల మంద పై హైనా దాడి..సుమారు 65గొర్రెలు మృతి..
మరో 20గొర్రెలకు గాయాలుసంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన అటవీ శాఖ అధికారులు సిద్దిపేట టైమ్స్ సిద్దిపేట ప్రతినిధి:గొర్రెల మంద పై హైన అనే అడవి జంతువు దాడి చేసి సుమారు 65గొర్రెలను బలి తీసుకున్న సంఘటన చిన్న కోడూరు మండలం…

యదేచ్ఛగా ఇసుక అక్రమ రవాణ..

యదేచ్ఛగా ఇసుక అక్రమ రవాణ..
యదేచ్ఛగా ఇసుక అక్రమ రవాణ.. సిద్దిపేట టైమ్స్, బెజ్జoకి;అక్రమ ఇసుక వ్యాపారం అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తుంది. ఇక ఇసుక అక్రమ రవాణాకు నియంత్రణ లేకపోవడంతో, అడ్డుకునే నాధుడే లేకుండా పోయాడు. ఇదే అదునుగా చూసుకుని అక్రమ ఇసుక దందా మూడు…