రైతులను,మధ్య తరగతి ప్రజలను నిండా ముంచిన బడ్జెట్ !

రైతులను,మధ్య తరగతి ప్రజలను నిండా ముంచిన బడ్జెట్ !
రైతులను, మధ్య తరగతి ప్రజలను నిండా ముంచిన బడ్జెట్ ! హుస్నాబాద్ నియోజకవర్గ బీఎస్పీ పార్టీ ఇన్చార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ బీఎస్పీ పార్టీ ఇంచార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..కేంద్ర…

రాష్ట్రానికి నిధులు తెచ్చుడో లేక సచ్చుడో ఢిల్లీలో తేల్చుకుందాం..

రాష్ట్రానికి నిధులు తెచ్చుడో లేక సచ్చుడో ఢిల్లీలో తేల్చుకుందాం..
సిఎం vs కేటీఆర్...రాష్ట్రానికి నిధులు తెచ్చుడో లేక సచ్చుడో ఢిల్లీలో తేల్చుకుందాం..సిద్దిపేట టైమ్స్ డెస్క్:కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి నిరసనగా ఢిల్లీలో గొంతు వినిపిద్ధామని అసెంబ్లీ సాక్షిగా అధికార, ప్రతిపక్ష పార్టీలు సవాల్ చేసుకున్నాయి. కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల…

కొత్తగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు

కొత్తగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
హుస్నాబాద్ 17వ వార్డులో లో వోల్టేజ్ సమస్యను అధిగమించుటకు కొత్తగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 17వ వార్డు గణేష్ నగర్ లో లోఓల్టేజ్ సమస్యను అధిగమించడానికి కౌన్సిలర్  చొరవ తో  కొత్తగా…

పట్టు రైతుల సమస్యలు పరిష్కరించాలని కమిషనర్ కు వినతి

పట్టు రైతుల సమస్యలు పరిష్కరించాలని కమిషనర్ కు వినతి
పట్టు రైతుల సమస్యలు పరిష్కరించాలని కమిషనర్ కు వినతి సిద్దిపేట టైమ్స్ సిద్దిపేట జూలై 24 : పట్టు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూసిద్దిపేట జిల్లా పట్టు రైతుల సహకార సంఘం ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాదులో రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ…

ఎస్సీ, బీసీ హాస్టల్ కు సొంత భవనం మంజూరు చేయాలి

ఎస్సీ, బీసీ హాస్టల్ కు సొంత భవనం మంజూరు చేయాలి
ఎస్సీ, బీసీ హాస్టల్ కు సొంత భవనం మంజూరు చేయాలి అద్దె భవనాల్లో ఎస్సీ, బీసీ విద్యార్థుల చదువులు..!!! సరైనా సౌకర్యాలు లేకా విద్యార్థుల ఇక్కట్లు…నాసిరకం భోజనంతో విద్యార్థులకు ఆనారోగ్య సమస్యలు….!! విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్…!! ఎస్సీ బాలుర హాస్టల్…

మాజీ కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలో వేల కోట్ల రూపాయల అవినీతి..- బిజెపి రాష్ట్ర నాయకులు దారం గురువా రెడ్డి సంచలన ఆరోపణలు

మాజీ కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలో వేల కోట్ల రూపాయల అవినీతి..- బిజెపి రాష్ట్ర నాయకులు దారం గురువా రెడ్డి సంచలన ఆరోపణలు
మాజీ కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలో వేల కోట్ల రూపాయల అవినీతి.. - రైతులకు సరైన నష్ట పరిహారం ఇవ్వకుండా - బలవంతంగా భూములను లాక్కొని - కార్పొరేట్ సంస్థలకు అధిక ధరలకు అమ్ముకున్న గత ప్రభుత్వం - బిజెపి రాష్ట్ర నాయకులు…

ఏపీకి నిధుల వరద.. తెలంగాణా ముఖాన బురద!!

ఏపీకి నిధుల వరద.. తెలంగాణా ముఖాన బురద!!
ఏపీకి నిధుల వరద.. తెలంగాణా ముఖాన బురద!! - బీజేపీ ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలి  - తెలంగాణ హామీలేమయ్యాయి - ఏపీ, బీహార్ తప్ప మిగతా రాష్ట్రాలను చిన్నచూపు చూడటం బాధాకరం - రాష్ట్ర హౌజ్ ఫెడ్ మాజీ చైర్మైన్…

నేడు 50,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్!

నేడు 50,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్!
నేడు 50,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్!సిద్దిపేట టైమ్స్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటినుంచి ప్రారంభం కానున్న ఈ నేపథ్యలో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను ప్రకటించనుంది. దాదాపు 50వేల పోస్టులతో ఈ క్యాలెండర్ ఉంటుందని అంచనా. 'ప్రతి సంవత్సరం…

ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్

ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్
లంచం తీసుకుంటుండగా అడ్డంగా దొరికిపోయిన దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్‌ రాజ మల్లయ్య ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు.. సిద్దిపేట టైమ్స్ డెస్క్:మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాకి చెందిన దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ ఎస్.రాజ మల్లయ్య, హైదరాబాద్ రాంనగర్ కు చెందిన…

సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు

సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు
సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సుసైబర్ క్రైమ్ మోసాల పట్ల జాగ్రత్త వశించాలి- హుస్నాబాద్ సిఐ కె. శ్రీనివాస్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:ప్రస్తుతం రోజురోజుకు పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాల పట్ల విద్యార్థుల అవగాహన కలిగి ఉండి తమ తల్లిదండ్రులకు,…