ట్రాక్టర్ బోల్తాపడి యువకుడు మృతి

ట్రాక్టర్ బోల్తాపడి యువకుడు మృతి
ట్రాక్టర్ బోల్తాపడి యువకుడు మృతి సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పోతారం (జే) గ్రామంలో బుధవారం తెల్లవారుజామున విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడి లింగాల భాను అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బోల్తా…

బిఆర్ఎస్ రజతోత్సవ సభకు లక్షలాదిగా తరలిరండి

బిఆర్ఎస్ రజతోత్సవ సభకు లక్షలాదిగా తరలిరండి
బిఆర్ఎస్ రజతోత్సవ సభకు లక్షలాదిగా తరలిరండి మాజీ శాసనసభ్యులు వోడితల సతీష్ కుమార్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభను విజయ వంతం చేయాలని హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. హుస్నాబాద్ BRS పార్టీ కార్యాలయంలో…

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి హుస్నాబాద్ లో బీసీ భవన్, ఫంక్షన్ హాల్, స్టడీ సర్కిల్ లను నిర్మించాలి మహాత్మ జ్యోతిరావు పూలే కమిటీ కన్వీనర్ పచ్చిమట్ల  రవీందర్ గౌడ్ సిద్దిపేట…

“నేడు డయల్ యువర్ డిఎం”

“నేడు డయల్ యువర్ డిఎం”
హుస్నాబాద్ ఆర్టీసీ డిపో పరిధిలో నేడు డయల్ యువర్ డిఎం సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ డిపో పరిధిలో శుక్రవారం నిర్వహిస్తున్న "డయల్ యువర్ డి ఎం"  కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిపో మేనేజర్ ఎన్ వెంకన్న…

హుస్నాబాద్ లో రెండు ఆటోలు “ఢీ” ఆరుగురికి తీవ్ర గాయాలు

హుస్నాబాద్ లో రెండు ఆటోలు “ఢీ” ఆరుగురికి తీవ్ర గాయాలు
హుస్నాబాద్ లో రెండు ఆటోలు "ఢీ".. ఆరుగురికి తీవ్ర గాయాలు.. సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీ కొన్న ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలైన ఘటన హుస్నాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా…

మహాత్మా జ్యోతి రావు పూలే స్పూర్తి తో ప్రజా పాలన

మహాత్మా జ్యోతి రావు పూలే స్పూర్తి తో ప్రజా పాలన
మహాత్మా జ్యోతి రావు పూలే స్పూర్తి తో ప్రజా పాలన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:కుల వివక్షకు వ్యతిరేకంగా సమ సమాజం కోసం పోరాడిన బహుజన తత్వవేత్త దార్శనికుడు  మహాత్మా జ్యోతిరావు…

బహిరంగంగా చెత్త వేస్తే చట్ట ప్రకారం చర్యలు

బహిరంగంగా చెత్త వేస్తే చట్ట ప్రకారం చర్యలు
బహిరంగంగా చెత్త వేస్తే చట్ట ప్రకారం చర్యలు పట్టణ ప్రజలందరూ చెత్త విభజనకు సహకరించాలి హుస్నాబాద్ పట్టణ మున్సిపల్ కమిషనర్ టీ మల్లికార్జున్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలో మంగళవారం రోజు 1, 3 వ వార్డులలో చెత్త విభజన…

ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ కి ధీటుగా తయారు చేయాలి

ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ కి ధీటుగా తయారు చేయాలి
ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ కి ధీటుగా తయారు చేయాలి తల్లిదండ్రులకు పుట్టిన ఊరు కు మంచి పేరు తేవాలి రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్…

జీత్రో విత్తనాల వాడి రైతులు రాజులుకండి

జీత్రో విత్తనాల వాడి రైతులు రాజులుకండి
జీత్రో విత్తనాల వాడి రైతులు రాజులుకండి - అన్నదాత ఆగ్రో సేవా కేంద్ర ఆధ్వర్యంలో పరిశీలన- పంట ఎదుగుదలకు జిత్రో విత్తనాలు వాడండి- హైదరాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ ఎండి వెంకట్రావు- సిద్దిపేట టైమ్స్ దుబ్బాక ప్రతినిధిరైతులంతా అన్నదాత వారి జిత్రో విత్తనాలు…

పేదోడి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు

పేదోడి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు
పేదోడి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం..నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యం..మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు సిద్దిపేట్ టైమ్స్, రామయంపేట ప్రతినిధి; పేదోడి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని, నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యం అని  మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి…