హుస్నాబాద్ పట్టణంలో గణపతి లడ్డూ చోరీ !!…

హుస్నాబాద్ పట్టణంలో గణపతి లడ్డూ చోరీ !!…
హుస్నాబాద్ పట్టణంలో గణపతి లడ్డూ చోరీ !!.. సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం స్నేహ సాయి నగర్ కాలనీలో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. గణేష్ నవరాత్రి ఉత్సవాలు స్నేహ సాయి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిసంవత్సరం…

కాలం చెల్లిన బీరు తాగిన యువకునికి అస్వస్థత

కాలం చెల్లిన బీరు తాగిన యువకునికి అస్వస్థత
కాలం చెల్లిన బీరు తాగిన యువకునికి అస్వస్థత- సిండికేట్ తో చెలరేగుతున్న వైన్స్ యజమానులు- నిమ్మకు నీరెత్తని ఎక్సైజ్ అధికారులుసిద్దిపేట్ టైమ్స్ దుబ్బాక ప్రతినిదీకాలం చెల్లిన బీరు తాగి అస్వస్థకు గురైన సంఘటన దుబ్బాకలో చోటుచేసుకుంది. దుబ్బాక పట్టణానికి చెందిన ఒక…

మెదక్ లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి..యుద్ధ ప్రాతిపదికన నష్టపరిహారానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి..

మెదక్ లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి..యుద్ధ ప్రాతిపదికన నష్టపరిహారానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి..
యుద్ధ ప్రాతిపదికన నష్టపరిహారానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి..భారీ వర్షాలు వరదలపై సీఎంకు వివరించిన జిల్లా కలెక్టర్ రాహుల్.. సిద్దిపేట్ టైమ్స్ మెదక్ ప్రతినిధి ఆగస్టు 28 మెదక్ జిల్లాలో గురువారం సాయంత్రం…

పండుగ పూట తప్పని పడిగాపులు..వర్షాన్ని లెక్కచేయకుండా యూరియా కోసం క్యూ లైన్..అయినా దొరకని యూరియా బస్తాలు..

పండుగ పూట తప్పని పడిగాపులు..వర్షాన్ని లెక్కచేయకుండా యూరియా కోసం క్యూ లైన్..అయినా దొరకని యూరియా బస్తాలు..
పండుగ పూట తప్పని పడిగాపులు.. వర్షాన్ని లెక్కచేయకుండా యూరియా కోసం క్యూ లైన్.. ఉదయం నుంచి క్యూ కట్టిన రైతులు.. అయినా దొరకని యూరియా బస్తాలు.. సిద్దిపేట టైమ్స్, నంగునూరు, ఆగస్టు 27 : పండుగ పూట రైతులు యూరియా బస్తాల…

ప్రెస్ ఫోటో గ్రాఫర్ లను రెస్క్యూ చేసిన సీఐ వాసుదేవరావు..

ప్రెస్ ఫోటో గ్రాఫర్ లను రెస్క్యూ చేసిన సీఐ వాసుదేవరావు..
ప్రెస్ ఫోటో గ్రాఫర్ లను రెస్క్యూ చేసిన సీఐ వాసుదేవరావు సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేటభారీ వర్షాలకు సిద్దిపేట పట్టణం జలమయం అవడంతో విధి నిర్వహణలో భాగంగా ఇద్దరు పత్రిక ఫోటోగ్రాఫర్లు బాబురావు, శ్రావణ్ కుమార్ లు శ్రీ నగర్ కాలనీ ఎంఆర్ఓ…

ఉత్కంఠకు తెర.. రైతులను ఒడ్డుకు చేర్చిన ఎస్డిఆర్ఎఫ్ బృందం

ఉత్కంఠకు తెర.. రైతులను ఒడ్డుకు చేర్చిన ఎస్డిఆర్ఎఫ్ బృందం
ఉత్కంఠకు తెర.. రైతులను ఒడ్డుకు చేర్చిన ఎస్డిఆర్ఎఫ్ బృందం- రైతులు ఒడ్డు కి చేరడంతో గ్రామస్థుల హర్షం- అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన చిన్ననిజాంపేట గ్రామస్థులు- వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి- జాయింట్ కలెక్టర్ మహ్మద్ హమీద్సిద్దిపేట టైమ్స్ అక్బరుపేట/భూంపల్లిసిద్దిపేట జిల్లా…

ధ్వంసమైన బ్రిడ్జిని సందర్శించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు

ధ్వంసమైన బ్రిడ్జిని సందర్శించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు
ధ్వంసమైన బ్రిడ్జిని సందర్శించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు పునరుద్ధరణకు త్వరలోనే చర్యలు *సిద్దిపేట్ టైమ్స్ రామాయంపేట ఆగస్టు 28*మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామ శివారులో భారీ వర్షాలకు ధ్వంసమైన బ్రిడ్జిని గురువారం మెదక్ ఎంపీ రఘునందన్…

ఆందోళన చెందవద్దు.. సహాయక చర్యలు చేపడుతున్నాం..కాంగ్రేస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జు పూజల హరికృష్ణ

ఆందోళన చెందవద్దు.. సహాయక చర్యలు చేపడుతున్నాం..కాంగ్రేస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జు పూజల హరికృష్ణ
ఆందోళన చెందవద్దు.. సహాయక చర్యలు చేపడుతున్నాం..కాంగ్రేస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జు పూజల హరికృష్ణ సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేటభారీ వర్షా కారణంగా సిద్దిపేట లో కాంగ్రేస్ నియోజకవర్గ ఇంచార్జు పూజల హరికృష్ణ బుధవారం సిద్దిపేట లోని లోతట్టు ప్రాంతాలలో పర్యటించారు. పట్టణంలోని శ్రీనగర్…

భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న బ్రిడ్జి కల్వర్టును సందర్శించిన మంత్రి దామోదర రాజనర్సింహ

భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న బ్రిడ్జి కల్వర్టును సందర్శించిన మంత్రి దామోదర రాజనర్సింహ
భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న బ్రిడ్జి కల్వర్టును సందర్శించిన మంత్రి దామోదర రాజనర్సింహ సిద్దిపేట్ టైమ్స్ రామాయంపేట ఆగస్టు 28మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామంలో గత రెండు రోజుల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గ్రామ శివారులో…

వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి హామీ

వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి హామీ
వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి హామీఇప్పటికే జిల్లాకు కోటి రూపాయలు వరద సహాయం అత్యధిక నిధుల మంజూరు కి ప్రభుత్వం సిద్ధంగా ఉంది హవేలీఘనపూర్ మండలం సర్ధన గ్రామానికి చెందిన బాధితులకు పరామర్శవరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి విపత్తు…