చలో హైదరాబాద్ వాల్ పోస్టర్ల ఆవిష్కరణ

చలో హైదరాబాద్ వాల్ పోస్టర్ల ఆవిష్కరణ
చలో హైదరాబాద్ వాల్ పోస్టర్ల ఆవిష్కరణలంబాడీల ఆత్మగౌరవ సభ విజయవంతం చేయాలని గిరిజన నాయకుల పిలుపు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ :సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో గిరిజన నాయకులు చలో హైదరాబాద్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈనెల 19వ తేదీన…

బైరాన్‌పల్లి అమరవీరుల త్యాగాలే తెలంగాణ స్వాతంత్ర్యానికి పునాది – మంత్రి పొన్నం

బైరాన్‌పల్లి అమరవీరుల త్యాగాలే తెలంగాణ స్వాతంత్ర్యానికి పునాది – మంత్రి పొన్నం
బైరాన్‌పల్లి అమరవీరుల త్యాగాలే తెలంగాణ స్వాతంత్ర్యానికి పునాది – మంత్రి పొన్నం సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: తెలంగాణ విలీనం దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా వీర బైరాన్‌పల్లి అమరవీరుల స్థూపం, చారిత్రాత్మక బురుజు వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా నివాళులు అర్పించారు. …

మంత్రి క్యాంప్ కార్యాలయం ముట్టడించిన ఏబీవీపీ

మంత్రి క్యాంప్ కార్యాలయం ముట్టడించిన ఏబీవీపీ
మంత్రి క్యాంప్ కార్యాలయం ముట్టడించిన ఏబీవీపీ స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలకు డిమాండ్సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)…

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జర్నలిస్టులు

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జర్నలిస్టులు
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జర్నలిస్టులుసిద్దిపేట టైమ్స్,మద్దూరు:మద్దూరు మండలం ధర్మారం గ్రామానికి చెందిన వర్కింగ్ జర్నలిస్ట్ మారెళ్ళ లక్ష్మారెడ్డి తల్లి మారెళ్ల బాలమ్మ ఇటీవల మరణించారు. ఈ సందర్బంగా తోటి జర్నలిస్టు మిత్రులు పాకాల జాకబ్, కొండూరి సతీష్ కుమార్, జెగ్గం అనిల్…

ఇంజనీరింగ్ కళాశాల అభివృద్ధికి అన్ని సౌకర్యాలు – మంత్రి

ఇంజనీరింగ్ కళాశాల అభివృద్ధికి అన్ని సౌకర్యాలు – మంత్రి
ఇంజనీరింగ్ కళాశాల అభివృద్ధికి అన్ని సౌకర్యాలు – మంత్రి సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: హుస్నాబాద్ పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో వనమహోత్సవం సందర్భంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. అనంతరం నూతనంగా ఏర్పడిన శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులతో…

హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు టూరిజం కేంద్రంగా అభివృద్ధి.. మంత్రి పొన్నం

హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు టూరిజం కేంద్రంగా అభివృద్ధి.. మంత్రి పొన్నం
హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు టూరిజం కేంద్రంగా అభివృద్ధి.. మంత్రి పొన్నంసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, సెప్టెంబర్: హుస్నాబాద్ రేణుక ఎల్లమ్మ చెరువులో గంగమ్మకు పూలు చల్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ హైమవతితో…

యూరియా పంపిణి పై విచారణ జరిపించాలి…

యూరియా పంపిణి పై విచారణ జరిపించాలి…
యూరియా పంపిణి పై విచారణ జరిపించాలి...వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం తో  రైతులకు ఇబ్బందులుబి  ఆర్ యస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డిసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:.హుస్నాబాద్ పట్టణంలో శుక్రవారం రోజు బీఆర్ఎస్ పార్టీ విలేకరుల సమావేశం జరిగింది.…

వ్యవసాయ భూముల్లో వరద.. సాగుచేసేదేలా..?అస్తవ్యస్తంగా మారిన ఎర్రచెరువు వరద కాలువ..నీటిలో మునిగిన రైతుల భూములు..మా పరిధి కాదంటూ చేతులు దులుపుకొంటున్న అధికారులుఆందోళనలో రైతులు.. పట్టించుకునే నాథుడు కరువు..

వ్యవసాయ భూముల్లో వరద.. సాగుచేసేదేలా..?అస్తవ్యస్తంగా మారిన ఎర్రచెరువు వరద కాలువ..నీటిలో మునిగిన రైతుల భూములు..మా పరిధి కాదంటూ చేతులు దులుపుకొంటున్న అధికారులుఆందోళనలో రైతులు.. పట్టించుకునే నాథుడు కరువు..
వ్యవసాయ భూముల్లో వరద.. సాగుచేసేదేలా..?అస్తవ్యస్తంగా మారిన ఎర్రచెరువు వరద కాలువ..నీటిలో మునిగిన రైతుల భూములు..మా పరిధి కాదంటూ చేతులు దులుపుకొంటున్న అధికారులుఆందోళనలో రైతులు.. పట్టించుకునే నాథుడు కరువు.. సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట ప్రతినిధి, సెప్టెంబరు 11 వ్యవసాయ సాగుభూములు వరదనీటితో ముంపుకు…

కంటిచూపు కోల్పోయిన వ్యక్తికి జగ్గారెడ్డి పది లక్షల సాహయం..

కంటిచూపు కోల్పోయిన వ్యక్తికి జగ్గారెడ్డి పది లక్షల సాహయం..
కంటిచూపు కోల్పోయిన వ్యక్తికి జగ్గారెడ్డి పది లక్షల సాహయం.. సిద్దిపేట టైమ్స్, సంగారెడ్డి, సెప్టెంబర్ 11కంటి చూపు కోల్పోయిన విద్యార్థికి తిరిగి చూపు వచ్చేందుకు చికిత్స కోసం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి దంపతులు రూ 10లక్షలు రూపాయల…

కవితకు చింతమడక వాసుల ఆహ్వానం..ఈనెల 21న ఎంగిలిపూల బతుకమ్మకు రావాలని పిలుపు..పెద్దసంఖ్యలో తరలివచ్చిన చింతమడక గ్రామస్తులు..

కవితకు చింతమడక వాసుల ఆహ్వానం..ఈనెల 21న ఎంగిలిపూల బతుకమ్మకు రావాలని పిలుపు..పెద్దసంఖ్యలో తరలివచ్చిన చింతమడక గ్రామస్తులు..
కవితకు చింతమడక వాసుల ఆహ్వానం..ఈనెల 21న ఎంగిలిపూల బతుకమ్మకు రావాలని పిలుపు..పెద్దసంఖ్యలో తరలివచ్చిన చింతమడక గ్రామస్తులు.. సిద్దిపేట టైమ్స్, హైదరాబాద్ సెప్టెంబర్ 11 : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తో ఆమె తండ్రి కేసీఆర్ సొంత ఊరు చింతమడక…