తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు: మంత్రి ఉత్తమ్

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు: మంత్రి ఉత్తమ్

తెలంగాణలో త్వరలో కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో విధివిధానాలు రూపొందించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. త్వరలోనే అర్హులందరికీ కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు. 3 నెలల తర్వాత రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు. సన్న వడ్లకు క్వింటాకు రూ. 500 బోనస్ ఇచ్చే ప్రక్రియ త్వరలోనే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *