పేదింట్లో ఉడకనంటున్న కందిపప్పు

పేదింట్లో ఉడకనంటున్న కందిపప్పు

పేదింట్లో ఉడకనంటున్న కందిపప్పు

సిద్దిపేట టైమ్స్ తొగుట:

తెలంగాణ రాష్ట్రంలో పప్పుల ధరలు సామాన్యు లను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి రిటైల్ మార్కెట్లో గతనెల రూ.150-160గా ఉన్న కేజీ కందిపప్పు ఇప్పుడు ఏకంగా రూ.180-200 పలుకు తోంది. సూపర్‌ మార్కెట్లో రూ.220 వరకు విక్రయిస్తున్నారు. మినప్పప్పు కేజీ రూ. 90-120 ఉండగా ప్రస్తుతం రూ.140-160కి, పెసర పప్పు కేజీ రూ.100 నుంచి రూ.120కి చేరింది.గతేడాది వర్షాభావం వల్ల ఈసారి ఉత్పత్తి 40% తగ్గిందని, అందుకే రేట్లు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *