జాబ్ మేళాను యువత సద్వినియెాగం చెసుకోవాలి

జాబ్ మేళాను యువత సద్వినియెాగం చెసుకోవాలి


హుస్నాబాద్ లో ఈ నెల 24 న జరిగే జాబ్ మేళా ను నియెాజక వర్గ యువత సద్వినియెాగం చెసుకోవాలి 

టిపిసిసి బిసి సెల్ రాష్ట్ర జాయింట్ కో ఆర్డినేటర్ & బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ :

సిద్దిపెట్ జిల్లా హుస్నాబాద్ నియెాజక వర్గం కోహెడ మండల కేంద్రంలో టిపిసిసి బిసి సెల్ రాష్ట్ర జాయింట్ కో ఆర్డినేటర్ & బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ..

బిసి మరియు రవాణా శాఖ మంత్రి వర్యులు పోన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ తిరుమల గార్డెన్స్ లో ఈ నెల 24 న జరిగే జాబ్ మేళా ను హుస్నాబాద్ నియెాజక వర్గ యువత సద్వినియెాగం చెసుకోవాలన్నారు.

గ్రామీణ ప్రాంతా హుస్నాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ ప్రభుత్వ రాష్ట్ర యువజన సర్వీస్ శాఖ పక్షాన ఈ నెల 24న ఉదయం 10 గంటలకు శిశు నుండి పీజీ వరకు చదివిన వారందరికీ ఉద్యోగాలు కల్పించడానికి జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళా కార్యక్రమంలో సుమారు 5000 ఉద్యోగాలు నిరుద్యోగులకు కల్పించబడతాయి. శిశు నుండి పిజి వరకు చదువుకున్న ప్రతి ఒక్కరు యువత ఈ జాబ్ మేళా ను సద్వినియెాగం చెసుకోవాలని హుస్నాబాద్ ప్రజలందరిని మరియు యువతను కోరుతూ, నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి నిరుద్యోగ యువత తరలి రావాలి అని అన్నారు .

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *