మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత
సిద్దిపేట టైమ్స్ డెస్క్:
మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుా తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
డి.శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో మంత్రిగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన రెండో కుమారుడు ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ ఎంపీ. పెద్దకుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు.