హుస్నాబాద్ “మెగా జాబ్ మేళ” విజయవంతం

హుస్నాబాద్ “మెగా జాబ్ మేళ” విజయవంతం
హుస్నాబాద్ మెగా జాబ్ మేళ విజయవంతం..నిరుద్యోగ యువత నుండి విశేష స్పందన..60 కి పైగా కంపెనీలు 5225  మందికి ఉద్యోగాలునిరుద్యోగుల కల నెరవేర్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: హుస్నాబాద్ నియోజకవర్గంలో యువజన సర్వీసుల శాఖ తెలంగాణ ప్రభుత్వం…

యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా..గ్రామంలో వెలసిన అక్రమ ఇసుక డంపులు..పట్టించుకోని రెవెన్యూ, పోలీసు శాఖ

యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా..గ్రామంలో వెలసిన అక్రమ ఇసుక డంపులు..పట్టించుకోని రెవెన్యూ, పోలీసు శాఖ
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా..గ్రామంలో వెలసిన అక్రమ ఇసుక డంపులు..పట్టించుకోని రెవెన్యూ, పోలీసు శాఖ సిద్ధిపేట టైమ్స్, మద్దూరు: సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం జాలపల్లి గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా అక్రమంగా ఇసుక రవాణా జోరుగా సాగుతుంది.జాలపల్లి గ్రామంలోని…

తెలంగాణకు ‘డెంగీ’ ముప్పు..
ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిక

తెలంగాణకు ‘డెంగీ’ ముప్పు..<br>ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిక
ఒకేసారి 4 వేరియంట్ల దాడితెలంగాణకు 'డెంగీ' ముప్పుప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరికపట్టణీకరణ, వాతావరణ మార్పులతో దోమల విజృంభణముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: ఈసీజన్‌లో తెలంగాణకు 'డెంగీ' ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించింది.కేసుల తీవ్రత ఈసారి ఎక్కువగా…

ఎకరం 4 లక్షలు!.. రాష్ట్రంలో భూముల కనీస రిజిస్ట్రేషన్‌ విలువ

ఎకరం 4 లక్షలు!.. రాష్ట్రంలో భూముల కనీస రిజిస్ట్రేషన్‌ విలువ
ఎకరం 4 లక్షల రూపాయలు...రాష్ట్రంలోని వ్యవసాయ భూముల కనీస రిజిస్ట్రేషన్‌ విలువ ఇదేఎజెన్సీలు మినహా మిగతా ప్రాంతాల్లో దాదాపుగా ఇదే విలువ నిర్ధారణ!హైవేల పక్కన ఉంటే రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు పెంపువెంచర్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నభూమి విలువ…

రాష్ట్రంలో మరోసారి భారీగా ఐఏఎస్‌ల బదిలీలు – ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా సందీప్‌ సుల్తానియా

రాష్ట్రంలో మరోసారి భారీగా ఐఏఎస్‌ల బదిలీలు – ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా సందీప్‌ సుల్తానియా
రాష్ట్రంలో మరోసారి భారీగా ఐఏఎస్‌ల బదిలీలు - ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా సందీప్‌ సుల్తానియా సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 44 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.…

టూరిజం స్పాట్ గా మహా సముద్రం గండి..

టూరిజం స్పాట్ గా మహా సముద్రం గండి..
టూరిజం స్పాట్ గా ఉమ్మాపూర్ మహా సముద్రం గండి..కొండల మధ్య పర్యాటకుల ప్రాంతంగా అభివృద్ధికి ప్రణాళికలు.చెరువుల్లో వాటర్ నిల్వ ఉంచేలా చర్యలు .మహా సముద్రం గండి వద్ద గతంలో ఉన్న చెరువులు పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:సిద్దిపేట…

హుస్నాబాద్ లో జాబ్ మేళాను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్ లో జాబ్ మేళాను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్ లో జాబ్ మేళాను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: హుస్నాబాద్ నియోజకవర్గం కేంద్రంలోని తిరుమల గార్డెన్ లో తొలిసారి ఈరోజు జాబ్ మేళా ను హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ…

కళలకు కానాచి మన హుస్నాబాద్  కావాలి- “చైర్మన్ ఆకుల రజిత”

కళలకు కానాచి మన హుస్నాబాద్  కావాలి- “చైర్మన్ ఆకుల రజిత”
హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి డ్రామాలు, మహిళా కోలాట బృందాలు, కళాకారులు అధిక సంఖ్యలో హాజరై "పౌరాణిక జానపద సాంస్కృతిక జాతర" ను విజయవంతం చేసిన కళా బృందాలు ... కళలకు కానాచి మన హుస్నాబాద్ ప్రాంతం కావాలని  కళాకారులకు పిలుపునిచ్చిన మున్సిపల్…

హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ సీటు సాధించిన ప్రతి ఒక్కరి ఫీజులు చెల్లిస్తా..

హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ సీటు సాధించిన ప్రతి ఒక్కరి ఫీజులు చెల్లిస్తా..
హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సాధించిన ప్రతి ఒక్కరి ఫీజులు చెల్లిస్తా..అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగించాలిబాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ ఏర్పడింది - మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్,జూన్23: హనుమకొండ…

హుస్నాబాద్ లో ఘనంగా శాంప్రసాద్ ముఖర్జీ 71వ బలిదాన్ దివస్

హుస్నాబాద్ లో ఘనంగా శాంప్రసాద్ ముఖర్జీ 71వ బలిదాన్ దివస్
హుస్నాబాద్ లో ఘనంగా భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు శాంప్రసాద్ ముఖర్జీ 71వ బలిదాన్ దివస్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో శాంప్రసాద్ ముఖర్జీ 71వ బలిదాన్ దివస్ ను బిజెపి అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో…