హుస్నాబాద్ లో ఈ నెల 24 న జరిగే జాబ్ మేళా ను నియెాజక వర్గ యువత సద్వినియెాగం చెసుకోవాలి టిపిసిసి బిసి సెల్ రాష్ట్ర జాయింట్ కో ఆర్డినేటర్ & బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్ళపల్లి…
తెలంగాణ సిద్దాంతకర్త ప్రొపెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా కోహెడ మండల కేంద్రంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిడిశెట్టి రాజు.
హుస్నాబాద్ మండల కేంద్రంలో మెగా జాబ్ మేళా పోస్టర్ ను ఆవిష్కరించిన యూత్ కాంగ్రెస్, NSUI నాయకులు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:హుస్నాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యలయంలో యూత్ కాంగ్రెస్ పట్టణ అద్యక్షుడు చెన్నవేణి విద్యా సాగర్, మండల అద్యక్షుడు…
హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి డ్రామాలు మహిళా కోలాటం బృందాలు పౌరాణిక జానపద సంస్కృతి జాతర పోస్టర్ ఆవిష్కరణ ఈ కార్యక్రమాన్ని ఆదివారం రోజున విజయవంతం చేయండి అని పిలుపునిచ్చిన.... మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకన్న సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:శుక్రవారం…
అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లను మూసివేయాలిశ్రీ చైతన్య, మాంటిస్సోరి స్కూల్స్ ల పాఠ్యపుస్తకాలు సీజ్DYFI జిల్లా అధ్యక్షులు జి. శివరాజ్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: విద్యను వ్యాపారం చేస్తున్న ప్రవేట్ పాఠశాలలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపాలని డివైఎఫ్ఐ…
హుస్నాబాద్ లో ఇండోర్ స్టేడియాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి బిఆర్ఎస్ నేత బత్తుల జగ్జీవన్ రామ్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఇండోర్ స్టేడియం కొన్ని రోజులుగా తాళం వేసి ఉంచుతున్నారని అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు…
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని బీఎస్పీ ఆఫీసులో నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై హుస్నాబాద్ నియోజకవర్గ బీఎస్పీ ఇంచార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ మాట్లాడుతూ.. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై మోడీజీ మౌన వ్రతం విడాలి!!!ఇంట్లో…
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూల్ లపై చర్యలు తీసుకోవాలి ఎస్ఎఫ్ఐ సహ కార్యదర్శి గగులోతు రాజు నాయక్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలోని అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూళ్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ…
నిన్నటి త్యాగాలకు వారసుడు, రేపటి తరానికి మార్గదర్శకులు..రాహుల్ గాంధీ..! హుస్నాబాద్ పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: భారతదేశాన్ని ప్రగతిశీల భవిష్యత్తు వైపు నడిపించగలిగే ఏకైక వ్యక్తి, నవ యువ నాయకుడు కాంగ్రెస్ ఆగ్రనేత రాహుల్…
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల కేంద్రమైన అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఐసీసీ యువ నాయకుడు పార్లమెంట్ మెంబర్ అయిన రాహుల్ గాంధీ 54వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇట్టి జన్మదిన వేడుకల్లో టపాసులు…