హుస్నాబాద్‌ రైతన్నలకు శుభవార్త: ఎట్టకేలకు గౌరవెల్లి ప్రాజెక్టు కు మోక్షం!…

హుస్నాబాద్‌ రైతన్నలకు శుభవార్త: ఎట్టకేలకు గౌరవెల్లి ప్రాజెక్టు కు మోక్షం!…
హుస్నాబాద్‌ రైతన్నలకు శుభవార్త: ఎట్టకేలకు గౌరవెల్లికి మోక్షం!…సుప్రీం తీర్పుతో తెరపడిన వివాదం..త్వరలోనే గోదావరి జలాలు...గౌరవెల్లి పనులు వేగవంతం.. ఉత్తమ్‌తో మంత్రి పొన్నం ప్రభాకర్‌ సమీక్ష

ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం..ప్రాణాలతో బయటపడ్డ దంపతులు

ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం..ప్రాణాలతో బయటపడ్డ దంపతులు
హుస్నాబాద్ లో ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం... ప్రాణాలతో బయటపడ్డ దంపతులు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధమైన ఘటన హుస్నాబాద్ పట్టణం పద్మశాలి కాలనీలో చోటు చేసుకుంది. బాధితులు కాలనీవాసులు అందించిన సమాచారం మేరకు హుస్నాబాద్ పట్టణంలోని పద్మశాలి కాలనీలో…

హుస్నాబాద్‌లో “నషా ముక్త భారత్” ర్యాలీ

హుస్నాబాద్‌లో “నషా ముక్త భారత్” ర్యాలీ
హుస్నాబాద్‌లో “నషా ముక్త భారత్” ర్యాలీ Say No to Drugs – Say Yes to Life సందేశంతో విద్యార్థుల అవగాహన కార్యక్రమం సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:హుస్నాబాద్ పట్టణంలో ఈరోజు "నషా ముక్త భారత్" కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల…

పత్తి రైతులకు శాపంగా సీసీఐ నిబంధనలు

పత్తి రైతులకు శాపంగా సీసీఐ నిబంధనలు
పత్తి రైతులకు శాపంగా సీసీఐ నిబంధనలు బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డి సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ పత్తి కొనుగోలు కేంద్రాల్లో సి‌సి‌ఐ అధికారులు అమలు చేస్తున్న కఠిన నిబంధనల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్…

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం  గ్రామ గ్రామాన సంబరాలకు పిలుపునిచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్సిద్దిపేట టైమ్స్ హైదరాబాద్:జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో సాధించిన విజయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన జరుపుకుందామని రవాణా మరియు…

ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు.. సీఐ కొండ్ర శ్రీనివాస్

ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు.. సీఐ కొండ్ర శ్రీనివాస్
హుస్నాబాద్ పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, ఫుట్పాత్ ఆక్రమణలు, దుకాణాల ముందు వాహనాల అడ్డదిడ్డంగా నిలిపివేతలను నియంత్రించేందుకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ సీఐ కొండ్ర శ్రీను, ఎస్సై పాకాల లక్ష్మారెడ్డి వ్యాపారులకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టి పలు సూచనలు చేశారు.

“న్యాయవాదులపై దాడులు ఆగాలి”

“న్యాయవాదులపై దాడులు ఆగాలి”
"న్యాయవాదులపై దాడులు ఆగాలి" నిర్మల్ కోర్టు న్యాయవాదిపై దాడి కి నిరసనగా హుస్నాబాద్ కోర్టు ఎదుట న్యాయవాదుల ధర్నా సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: నిర్మల్ కోర్టులో సీనియర్ న్యాయవాది అనిల్ కుమార్‌పై పోలీసులు దాడి చేసిన ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం…

హుస్నాబాద్‌లో బీసీల ధర్మ పోరాట దీక్ష విజయవంతం 

హుస్నాబాద్‌లో బీసీల ధర్మ పోరాట దీక్ష విజయవంతం 
బీసీ జేఏసీ పిలుపు మేరకు హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో గురువారం నిర్వహించిన బీసీ ధర్మ పోరాట దీక్ష ఉత్సాహంగా సాగింది. బీసీ సమాజానికి 42% రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేసి, ఆ నిబంధనలను 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.

హుస్నాబాద్ ఏసీపీ కార్యాలయంలో నేరాల నియంత్రణపై సమీక్ష

హుస్నాబాద్ ఏసీపీ కార్యాలయంలో నేరాల నియంత్రణపై సమీక్ష
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఏసీపీ కార్యాలయంలో బుధవారం క్రైమ్ రివ్యూ మీటింగ్ ఏసీపీ సదానందం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ సదానందం మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

బీసీల ధర్మ పోరాట దీక్షలను విజయవంతం చేయండి

బీసీల ధర్మ పోరాట దీక్షలను విజయవంతం చేయండి
బీసీల రాజ్యాంగ హక్కుల సాధన కోసం ఈనెల 13వ తేదీ గురువారం (13-11-2025) రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు జరుగనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 9 గంటలకు హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద జరగనుందని పేర్కొన్నారు.