జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం  గ్రామ గ్రామాన సంబరాలకు పిలుపునిచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్సిద్దిపేట టైమ్స్ హైదరాబాద్:జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో సాధించిన విజయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన జరుపుకుందామని రవాణా మరియు…

ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు.. సీఐ కొండ్ర శ్రీనివాస్

ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు.. సీఐ కొండ్ర శ్రీనివాస్
హుస్నాబాద్ పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, ఫుట్పాత్ ఆక్రమణలు, దుకాణాల ముందు వాహనాల అడ్డదిడ్డంగా నిలిపివేతలను నియంత్రించేందుకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ సీఐ కొండ్ర శ్రీను, ఎస్సై పాకాల లక్ష్మారెడ్డి వ్యాపారులకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టి పలు సూచనలు చేశారు.

“న్యాయవాదులపై దాడులు ఆగాలి”

“న్యాయవాదులపై దాడులు ఆగాలి”
"న్యాయవాదులపై దాడులు ఆగాలి" నిర్మల్ కోర్టు న్యాయవాదిపై దాడి కి నిరసనగా హుస్నాబాద్ కోర్టు ఎదుట న్యాయవాదుల ధర్నా సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: నిర్మల్ కోర్టులో సీనియర్ న్యాయవాది అనిల్ కుమార్‌పై పోలీసులు దాడి చేసిన ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం…

హుస్నాబాద్‌లో బీసీల ధర్మ పోరాట దీక్ష విజయవంతం 

హుస్నాబాద్‌లో బీసీల ధర్మ పోరాట దీక్ష విజయవంతం 
బీసీ జేఏసీ పిలుపు మేరకు హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో గురువారం నిర్వహించిన బీసీ ధర్మ పోరాట దీక్ష ఉత్సాహంగా సాగింది. బీసీ సమాజానికి 42% రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేసి, ఆ నిబంధనలను 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.

హుస్నాబాద్ ఏసీపీ కార్యాలయంలో నేరాల నియంత్రణపై సమీక్ష

హుస్నాబాద్ ఏసీపీ కార్యాలయంలో నేరాల నియంత్రణపై సమీక్ష
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఏసీపీ కార్యాలయంలో బుధవారం క్రైమ్ రివ్యూ మీటింగ్ ఏసీపీ సదానందం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ సదానందం మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

బీసీల ధర్మ పోరాట దీక్షలను విజయవంతం చేయండి

బీసీల ధర్మ పోరాట దీక్షలను విజయవంతం చేయండి
బీసీల రాజ్యాంగ హక్కుల సాధన కోసం ఈనెల 13వ తేదీ గురువారం (13-11-2025) రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు జరుగనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 9 గంటలకు హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద జరగనుందని పేర్కొన్నారు.

ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి

ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి
ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి పంట నష్టపరిహారంగా ఎకరాకు ₹40 వేలు చెల్లించాలి బీ ఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డి సిద్దిపేట టైమ్స్ అక్కన్నపేట:అక్కన్నపేట మండలం పెద్దతండాలో ఆదివారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆధ్వర్యంలో…

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో హుస్నాబాద్ కాంగ్రెస్ నాయకుల సందడి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో హుస్నాబాద్ కాంగ్రెస్ నాయకుల సందడి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో హుస్నాబాద్ కాంగ్రెస్ నాయకుల సందడిసిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్: తెలంగాణలో జరుగుతున్న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రచారం వేడెక్కింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించేందుకు హుస్నాబాద్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌…

అనభేరి విగ్రహాన్ని డిపో క్రాస్ రోడ్డులోనే పునప్రతిష్ఠించాలి..సిపిఐ నేత చాడ

అనభేరి విగ్రహాన్ని డిపో క్రాస్ రోడ్డులోనే పునప్రతిష్ఠించాలి..సిపిఐ నేత చాడ
అనభేరి ప్రభాకర్ రావు విగ్రహాన్ని బస్ డిపో క్రాస్ రోడ్డులోనే పునప్రతిష్ఠించాలి హుస్నాబాద్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించిన సిపిఐ నేత చాడ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్‌: హుస్నాబాద్‌ పట్టణంలోని ఆర్టీసీ బస్ డిపో క్రాస్ రోడ్డులో ఉన్న తెలంగాణ సాయుధ పోరాట…

హుస్నాబాద్‌ ఫంక్షన్ హాల్స్‌లో ప్లాస్టిక్‌పై నిషేధం!..

హుస్నాబాద్‌ ఫంక్షన్ హాల్స్‌లో ప్లాస్టిక్‌పై నిషేధం!..
హుస్నాబాద్‌ ఫంక్షన్ హాల్స్‌లో ప్లాస్టిక్‌పై నిషేధం!...ప్లాస్టిక్ వాడితే రూ.10 వేల జరిమానా... కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:హుస్నాబాద్ పట్టణంలోని ఫంక్షన్ హాల్స్‌లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని కమిషనర్ టి. మల్లికార్జున్ సూచించారు. శుక్రవారం పురపాలక సంఘ కార్యాలయంలో…