జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన కేడం లింగమూర్తి

జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన కేడం లింగమూర్తి
సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా కేడం లింగమూర్తి పదవి బాధ్యతల స్వీకరణ ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ…

ప్రజా ఉద్యమకారుడికి దక్కిన అరుదైన గౌరవం

ప్రజా ఉద్యమకారుడికి దక్కిన అరుదైన గౌరవం
ప్రజా ఉద్యమకారుడికి దక్కిన అరుదైన గౌరవం -విద్యార్థి దశ నుంచే పోరుబాట. -ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం. -క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తగా పార్టీలో గుర్తింపు. -నేడు సిద్దిపేట జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్న కేడం లింగమూర్తి సిద్దిపేట…

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి…ఎస్సై మహేష్

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి…ఎస్సై మహేష్
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి చదువుకునే సమయంలో ఎలాంటి చెడు ఆలోచనలకు తావియ్యకూడదు అపరిచిత వ్యక్తుల వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే ఎలాంటి వివరాలు తెలుపవద్దు హుస్నాబాద్ ఎస్సై తోట మహేష్ సిద్దిపేట…

ఆకలి పేగుల ఆర్తనాదం సాయిబాబా

ఆకలి పేగుల ఆర్తనాదం సాయిబాబా
ఆకలి పేగుల ఆర్తనాదం సాయిబాబా హుస్నాబాద్ లో ప్రొఫెసర్ కు ఘన నివాళి సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: అణగారిన వర్గాల బాధలు తీర్చేందుకు తన జీవితాన్ని ఫణంగా పెట్టిన మహానుభావుడు సాయిబాబా అని దళిత, ప్రజాసంఘాల నాయకులు అన్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో…

డీజే నిర్వాహకుల నిర్లక్ష్యానికి చిన్నారి బలి

డీజే నిర్వాహకుల నిర్లక్ష్యానికి చిన్నారి బలి
డీజే నిర్వాహకుల నిర్లక్ష్యానికి చిన్నారి బలి సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పోతారం (జె) గ్రామంలో పండుగ పూట విషాద ఘటన చోటు చేసుకుంది. డీజే నిర్వాహకుల నిర్లక్ష్యానికి ఓ చిన్నారి బలైపోయింది. శనివారం రాత్రి గ్రామంలోని…

హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు సంతోషాలతో సుభిక్షంగా ఉండాలి

హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు సంతోషాలతో సుభిక్షంగా ఉండాలి
హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు సంతోషాలతో సుభిక్షంగా ఉండాలి సతీష్ కుమార్ నివాసంలో ప్రత్యేక పూజలు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ అక్టోబర్ 11: హుస్నాబాద్ ప్రజలు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని హుస్నాబాద్ మాజీ…

పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రం ప్రారంభం

పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రం ప్రారంభం
హుస్నాబాద్ పట్టణంలో పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రం ప్రారంభం సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని స్థానిక రెడ్డి కాలనీలోని సిద్ధార్థ స్కూల్ ప్రక్కన ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, అదిలాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి ప్రసన్న హరికృష్ణ…

ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల కు భూమి పూజ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్

ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల కు భూమి పూజ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల కు భూమి పూజ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్సిద్దిపేట్ టైమ్స్ కోహెడ:తెలంగాణ ప్రభుత్వం ఎంతో  ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం లో  భాగంగా సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగాళ్లపల్లి గ్రామంలో…

హుస్నాబాద్ లో అంగరంగ వైభవంగా “సద్దుల బతుకమ్మ”

హుస్నాబాద్ లో అంగరంగ వైభవంగా “సద్దుల బతుకమ్మ”
హుస్నాబాద్ లో అంగరంగ వైభవంగా "సద్దుల బతుకమ్మ"వర్షంలో సైతం ఉత్సాహంగా సాగిన బతుకమ్మ సంబరాలు..కిక్కిరిసిన ట్రాఫిక్ స్వయంగా వాహనాలను క్లియర్ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో, హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో…

పార్టీ పరిధి దాటి వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు…!

పార్టీ పరిధి దాటి వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు…!
పార్టీ పరిధి దాటి వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు... బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అన్వర్ పాషా, అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డి సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో గురువారం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో జరిగిన విలేకరుల సమావేశంలో…