ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు.. సీఐ కొండ్ర శ్రీనివాస్

ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు.. సీఐ కొండ్ర శ్రీనివాస్
హుస్నాబాద్ పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, ఫుట్పాత్ ఆక్రమణలు, దుకాణాల ముందు వాహనాల అడ్డదిడ్డంగా నిలిపివేతలను నియంత్రించేందుకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ సీఐ కొండ్ర శ్రీను, ఎస్సై పాకాల లక్ష్మారెడ్డి వ్యాపారులకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టి పలు సూచనలు చేశారు.

తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ కన్నుమూత

తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ కన్నుమూత
తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ కన్నుమూత సిద్దిపేట టైమ్స్ హైదరాబాద్‌, నవంబర్‌ 10:తెలంగాణ రాష్ట్ర గీతం “జయ జయ హే తెలంగాణ, జయ హో మహా తెలంగాణ” సృష్టికర్త, ప్రముఖ కవి అందెశ్రీ (64) ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు.…

ఎట్టకేలకు గల్లంతైన యువ దంపతుల మృతదేహాలు లభ్యం

ఎట్టకేలకు గల్లంతైన యువ దంపతుల మృతదేహాలు లభ్యం
ఎట్టకేలకు గల్లంతైన యువ దంపతుల మృతదేహాలు లభ్యం వాగులో కొట్టుకుపోయి మరో యువకుడు మృతిసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ : అక్కన్నపేట మండలంలో మోత్కులపల్లె  వాగులో గల్లంతైన యువ దంపతుల మృతదేహాలు లభ్యం కావడమే కాక మరో యువకుడు వాగులో కొట్టుకుపోయి మృతిచెందాడు.…

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే ₹10,000 ఫైన్ లేదా ఆరు నెలల జైలు శిక్ష

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే ₹10,000 ఫైన్ లేదా ఆరు నెలల జైలు శిక్ష
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే ₹10,000 ఫైన్ లేదా ఆరు నెలల జైలు శిక్ష రెండవసారి పట్టుబడితే ₹15,000 జరిమానా... చెల్లించని వారికి జైలు శిక్ష మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు : హుస్నాబాద్ ఏసీపీ సదానందం…

ఈరోజు నుండి మద్యం తాగి వాహనం నడిపితే ₹10,000 జరిమానా!..

ఈరోజు నుండి మద్యం తాగి వాహనం నడిపితే ₹10,000 జరిమానా!..
ఈరోజు నుండి మద్యం తాగి వాహనం నడిపితే ₹10,000 జరిమానా మద్యం ప్రియులు జాగ్రత్త... హుస్నాబాద్ ఏసీపీ సదానందం హెచ్చరికసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్‌:సిద్దిపేట జిల్లాలో మద్యం సేవించి వాహనం నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హుస్నాబాద్‌ ఏసీపీ సదానందం హెచ్చరించారు.…

హుస్నాబాద్‌లో నార్కోటిక్ డాగ్స్‌తో ప్రత్యేక తనిఖీలు

హుస్నాబాద్‌లో నార్కోటిక్ డాగ్స్‌తో ప్రత్యేక తనిఖీలు
హుస్నాబాద్‌లో నార్కోటిక్ డాగ్స్‌తో ప్రత్యేక తనిఖీలు మత్తు పదార్థాల నిల్వ, విక్రయాలపై కఠిన చర్యలు – ఎస్ఐ లక్ష్మారెడ్డి హుస్నాబాద్, అక్టోబర్ 11: హుస్నాబాద్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వ్యాప్తిని అరికట్టేందుకు నార్కోటిక్‌ డాగ్స్‌…

ధూళిమిట్టలో వృద్ధుడిపై కోతుల దాడి… తీవ్ర గాయాలపాలైన వృద్ధుడు

ధూళిమిట్టలో వృద్ధుడిపై కోతుల దాడి… తీవ్ర గాయాలపాలైన వృద్ధుడు
ధూళిమిట్టలో వృద్ధుడిపై కోతుల దాడి... తీవ్ర గాయాలపాలైన వృద్ధుడుసిద్దిపేట టైమ్స్,ధూళిమిట్ట (అక్టోబర్, 10):ధూళిమిట్ట మండల కేంద్రంలో ఓ వృద్ధుడిపై కోతుల గుంపు దాడి చేసిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ధూళిమిట్ట మండలం కేంద్రానికి చెందిన…

పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య

పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య
పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్యసిద్దిపేట టైమ్స్, (అక్టోబర్,04):పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం  గ్రామానికి చెందిన నారదాసు శ్రీకాంత్ (27) శుక్రవారం…

హుస్నాబాద్‌లో వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు

హుస్నాబాద్‌లో వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు
హుస్నాబాద్‌లో వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు నిమజ్జనంపై కఠిన పర్యవేక్షణ – ప్రజలు సూచనలు పాటించాలి : ఏసిపి సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, సెప్టెంబర్ 5: హుస్నాబాద్‌లో జరుగుతున్నది వినాయక నిమజ్జనం నేపథ్యంలో ఏసిపి సదానందం, సీఐ శ్రీనివాస్, ఎస్ఐ లక్ష్మారెడ్డి…

చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ..
సీఎం రేవంత్ రెడ్డి శవయాత్ర నిర్వహించిన ABVP

చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ..<br>సీఎం రేవంత్ రెడ్డి శవయాత్ర నిర్వహించిన ABVP
చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ..సీఎం రేవంత్ రెడ్డి శవయాత్ర నిర్వహించిన ABVP సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ గజ్వేల్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపుమేరకు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయడం…