వర్గీకరణ జరిగితోనే నా జాతికి న్యాయం జరుగుతుంది..ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ        

వర్గీకరణ జరిగితోనే నా జాతికి న్యాయం జరుగుతుంది..ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ        
వర్గీకరణ జరిగితోనే నా జాతికి న్యాయం జరుగుతుంది..ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ           సిద్దిపేట టైమ్స్ గజ్వేల్ : ఎస్సీ వర్గీకరణ అడ్డుకోవాలని చూస్తున్నారని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు.ఆదివారం గజ్వెల్ పట్టణంలో  ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ …

వంజరి సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

వంజరి సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
వంజరి సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ సిద్దిపేట్ టైమ్స్ రామాయంపేట నిజాంపేట మండల కేంద్రంలోని వంజరి సంఘం లో ఆదివారం రాష్ట్ర వంజరి సంఘం ఉపాధ్యక్షులు వై. వెంకటేశం,వంజరి కులస్తుల ఆధ్వర్యంలో వంజరి సంఘం క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

కాసీంపూర్ తండాలో సర్పంచ్ ఎన్నిక పై గ్రామస్తుల తీర్మానం..

కాసీంపూర్ తండాలో సర్పంచ్ ఎన్నిక పై గ్రామస్తుల తీర్మానం..
కాసీంపూర్ తండాలో సర్పంచ్ ఎన్నిక పై గ్రామస్తుల తీర్మానం.. సిద్ధిపేట టైమ్స్ రామాయంపేట; నిజాంపేట మండల పరిధిలోని కాసింపూర్ తాండ గ్రామంలో ఆదివారం గ్రామ సర్పంచ్ ఎన్నికపై గ్రామ పెద్దల సమక్షంలో గ్రామానికి చెందిన లౌడ్యా రామ చందర్ నాయక్, ను…

శ్రీనగర్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడిగా శ్రీనివాస్ రెడ్డి..

శ్రీనగర్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడిగా శ్రీనివాస్ రెడ్డి..
శ్రీనగర్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడిగా శ్రీనివాస్ రెడ్డి.. సిద్దిపేట టైమ్స్ చేర్యాల : చేర్యాల పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో ఆదివారం కాలనీ సొసైటీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోగా అధ్యక్షునిగా బర్రె శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా అందె సుధాకర్ రెడ్డి,…

అర్జున్ పట్ల విద్యార్థికి జిల్లా స్థాయిలో బహుమతి.

అర్జున్ పట్ల విద్యార్థికి జిల్లా స్థాయిలో బహుమతి.
అర్జున్ పట్ల విద్యార్థికి జిల్లా స్థాయిలో బహుమతి. సిద్దిపేట టైమ్స్ చేర్యాల శ్రీ వాణీ సాహిత్య పరిషత్ వారు నిర్వహించిన బాలల కథా రచన పోటీలో చేర్యాల మండలం లోని అర్జున్ పట్ల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విష్ణు వర్ధన్…

నందిని సిధారెడ్డి ఆరోపణలు, అర్థరాహిత్యం, మూర్ఖత్వం..కేసీఆర్, బీఆర్ఎస్ మెప్పు కోసం తప్పుడు ఆరోపణలు..ప్రముఖ శిల్పి, చిత్రకారుడు యం. వి. రమణ రెడ్డి..

నందిని సిధారెడ్డి ఆరోపణలు, అర్థరాహిత్యం, మూర్ఖత్వం..కేసీఆర్, బీఆర్ఎస్ మెప్పు కోసం తప్పుడు ఆరోపణలు..ప్రముఖ శిల్పి, చిత్రకారుడు యం. వి. రమణ రెడ్డి..
నందిని సిధారెడ్డి ఆరోపణలు, అర్థరాహిత్యం, మూర్ఖత్వం..కేసీఆర్, బీఆర్ఎస్ మెప్పు కోసం తప్పుడు ఆరోపణలు..రాజకీయం పార్టీ మెప్పు కోసం తన మేధావి తనన్ని పణంగా పెట్టారు..ప్రముఖ శిల్పి, చిత్రకారుడు యం. వి. రమణ రెడ్డి సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట ప్రతినిధి   నందిని సిద్దారెడ్డి…

గజ్వేల్ గుర్తుతెలియని వాహనం ఢీ..ఇద్దరు కానిస్టేబుల్ దుర్మరణం..

గజ్వేల్ గుర్తుతెలియని వాహనం ఢీ..ఇద్దరు కానిస్టేబుల్ దుర్మరణం..
గజ్వేల్ గుర్తుతెలియని వాహనం ఢీ..ఇద్దరు కానిస్టేబుల్ దుర్మరణం.. సిద్దిపేట టైమ్స్, గజ్వేల్విధుల నిర్వహణకు బైక్ పై వెళుతూ ఇద్దరు కానిస్టేబుల్ ఆదివారం తెల్లవారుజామున గజ్వేల్ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. గుర్తులేని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు…

“కొండంత… దోపిడి”కొండపోచమ్మ ప్రాంగణంలో అక్రమ మట్టి తవ్వకాలు..యదేచ్చగా సాగుతున్న మట్టి దందా..లక్షలాది రూపాయలు  దండుకుంటున్న అక్రమార్కులు..

“కొండంత… దోపిడి”కొండపోచమ్మ ప్రాంగణంలో అక్రమ మట్టి తవ్వకాలు..యదేచ్చగా సాగుతున్న మట్టి దందా..లక్షలాది రూపాయలు  దండుకుంటున్న అక్రమార్కులు..
"కొండంత... దోపిడి"కొండపోచమ్మ ప్రాంగణంలో అక్రమ మట్టి తవ్వకాలు..యదేచ్చగా సాగుతున్న మట్టి దందా..లక్షలాది రూపాయలు  దండుకుంటున్న అక్రమార్కులు..నిద్రాణ స్థితిలో దేవాదాయ, రెవెన్యూ అధికారులు..పెట్రేగిపోతున్న  రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు..అధికారుల కనుసైగల్లోనే దందా సాగుతోందంటూ గ్రామాస్తుల ఆరోపణలు.. సిద్ధిపేట టైమ్స్, జగదేవపూర్ మట్టి మాఫియా రెచ్చిపోతుంది..…

తెలంగాణలో భూకంపం… పలు జిల్లాల్లో కంపించిన భూమి

తెలంగాణలో భూకంపం… పలు జిల్లాల్లో కంపించిన భూమి
తెలంగాణలో భూకంపం... పలు జిల్లాల్లో కంపించిన భూమి సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: తెలంగాణ లో ఈరోజు ఉదయం భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 7.25 గంటల సమయంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఈ హఠాత్పరిణామంలో జనం తీవ్ర…

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మంత్రి పొన్నం భేటీ

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మంత్రి పొన్నం భేటీ
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మంత్రి పొన్నం భేటీ రాష్ట్రానికి సంబంధించి పలు అనుమతుల కోసం మంత్రి విజ్ఞప్తి సిద్దిపేట టైమ్స్ డెస్క్: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి పలు…