శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి..

శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి..
శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి.. సిద్దిపేట టైమ్స్, తిరుమల తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్బంగా  శ్రీవారి సేవలో తరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..…

తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
సిద్దిపేట టైమ్స్ డెస్క్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూన్లో నిర్వహించిన గ్రూప్ - 1 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను ఈ రోజు విడుదల చేసింది. ఫలితాలు మరియు మెయిన్స్ కు ఎంపికైన అభ్యర్థుల వివరాలను టీజీపీఎస్సీ తన అధికారిక వెబ్సైట్లో…

ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయంతో చర్చలు జరపాలి..కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు..

ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయంతో చర్చలు జరపాలి..కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు..
ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయంతో చర్చలు జరపాలి..ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగులను రాష్టానికి పంపించాలి..గురు శిష్యుల మధ్య సమన్వయ ఒప్పందం జరగాలి..కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు.. సిద్దిపేట టైమ్స్,దుబ్బాక ప్రతినిధి నేడు జరగబోయే…