కొమురవెల్లి మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు..

కొమురవెల్లి మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు..
కొమురవెల్లి మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు..సిద్దిపేట టైమ్స్ చేర్యాల/ కొమురవెల్లి:కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుండి దాదాపు 25 వేల మంది భక్తులు మల్లన్న దర్శనం చేసుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు పట్నాలు వేసి,…