రుణమాఫీపై ఈ నెల 15 లేదా 18న కేబినెట్ భేటీ

రుణమాఫీపై ఈ నెల 15 లేదా 18న కేబినెట్ భేటీ

తెలంగాణలో రుణమాఫీపై ఈ నెల 15 లేదా 18న కేబినెట్ భేటీ

సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్:

తెలంగాణ: రైతులకు ఆగస్టు 15లోపు రూ.2లక్షల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదే అంశంపై ఈ నెల 15 లేదా 18న మంత్రివర్గ భేటీ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. రుణ మాఫీకి ఏ తేదీని కటాఫ్ తీసుకోవాలి? అర్హుల గుర్తింపునకు విధివిధానాల రూపకల్పన, నిధుల సమీకరణ మార్గాలపై చర్చించనున్నారు. ఇప్పటికే అధికారులు పలు రాష్ట్రాల్లో అధ్యయనం చేసినట్లు సమాచారం.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *