కార్యకర్తలకు అండగా BRS పార్టీ

కార్యకర్తలకు అండగా BRS పార్టీ

కార్యకర్తలకు అండగా BRS పార్టీ

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్

బీఆర్‌ఎస్‌  కార్యకర్తలకు  అండగా పార్టీ ఉంటుందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ బాబు అన్నారు.హుస్నాబాద్ నియోజకవర్గం చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన  బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్త మిడుదుల కొమురుమల్లు ప్రమాదవశాత్తూ మరణించగా BRS పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా ద్వారా మంజూరైన 2 లక్షల విలువైన చెక్కును  నామినీ గా ఉన్న ఆయన కుమారుడు కొమురయ్య భార్య కొమురవ్వ కి చెక్కును మాజీ శాసన సభ్యులు శ్రీ వొడితల సతీష్ కుమార్ అందజేశారు. వారి వెంట ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *