బిఆర్ఎస్ కెసిఆర్ పాలనలో ఆత్మవంచన పాలన సాగింది.

బిఆర్ఎస్ కెసిఆర్ పాలనలో ఆత్మవంచన పాలన సాగింది.

బిఆర్ఎస్ కెసిఆర్ పాలనలో ఆత్మవంచన పాలన సాగింది.

కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పాలన అవినీతి రహిత ప్రభుత్వ పాలన సాగాలి.

తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు.

సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి.

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మొదలు తోలి,మలిదశ ప్రత్యేక తెలంగాణ పోరాటంలో అసువులు బాసిన వేలాది మంది విద్యార్థి అమరవీరుల పోరాట ఫలితంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం సిద్ధించిన తెలంగాణ రాష్ట్రంలో గత బిఆర్ఎస్ కెసిఆర్ పాలనలో నిత్యం అత్మవంచనాకు గురైందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు.

శనివారం నాడు హుస్నాబాద్ పట్టణంలోని అనభేరి సింగిరెడ్డి అమరుల భవన్ లో సిపిఐ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కెసిఆర్ పదేడ్ల పాలనలో ప్రజల మోసపోయారని తెలంగాణ ప్రజల ఆకాంక్షను  నేరవేర్చాకుండా కెసిఆర్ వంచన చేసారని దళితులకు మూడు ఎకరాల భూమి,డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల లక్షలాది మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి పెర యువతకు మొండి చేయి చూపించారని కెసిఆర్ పాలనతీరుపై నిప్పులు చెరిగారు.

కెసిఆర్ అనుకున్న ప్రాజెక్టులనే పూర్తిచేసి కుటుంబం పాలిస్తున్న అప్రాంత అభివృద్ధికి కృషి చేయడంవల్ల  మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గ వర్గం అభివృద్ధికి నోచుకోలేదని అందుకే ప్రజలు గద్దేదించేసారని కెసిఆర్ పనతీరుపై ద్వజమెత్తారు. నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షను నేరవేర్చడానికి ముందు చూపుతో సాగుతోందని అవినీతి రహిత, ప్రజా సంక్షేమ ప్రభుత్వంగా పని చేయాలని చాడ వెంకటరెడ్డి సిఎం రేవంత్ రెడ్డి సూచించారు. బిజెపి ప్రభుత్వం తెలంగాణ విభజన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు నిరుద్యోగులు ప్రజలు సర్వం కోల్పోయిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఇటివల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి తుడిచిపెట్టుకు పోవడం ఖాయమని చాడ వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు బోయిని అశోక్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపిపి గడిపె మల్లేశ్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అయిలేని సంజీవరెడ్డి, ఎగ్గోజు సుదర్శన్ చారి ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జనగాం రాజు కుమార్, సిపిఐ మండల నాయకులు అయిలేని మల్లారెడ్డి, పొదిల కుమారస్వామి, కాల్వల ఎల్లయ్య, పొదిల కనకస్వామి తదితరులు పాల్గొన్నారు.
శనివారం నాడు హుస్నాబాద్ పట్టణంలోని అనభేరి సింగిరెడ్డి అమరుల భవన్ లో సిపిఐ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కెసిఆర్ పదేడ్ల పాలనలో ప్రజల మోసపోయారని తెలంగాణ ప్రజల ఆకాంక్షను  నేరవేర్చాకుండా కెసిఆర్ వంచన చేసారని దళితులకు మూడు ఎకరాల భూమి,డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల లక్షలాది మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి పెర యువతకు మొండి చేయి చూపించారని కెసిఆర్ పాలనతీరుపై నిప్పులు చెరిగారు.

కెసిఆర్ అనుకున్న ప్రాజెక్టులనే పూర్తిచేసి కుటుంబం పాలిస్తున్న అప్రాంత అభివృద్ధికి కృషి చేయడంవల్ల  మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గ వర్గం అభివృద్ధికి నోచుకోలేదని అందుకే ప్రజలు గద్దేదించేసారని కెసిఆర్ పనతీరుపై ద్వజమెత్తారు. నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షను నేరవేర్చడానికి ముందు చూపుతో సాగుతోందని అవినీతి రహిత, ప్రజా సంక్షేమ ప్రభుత్వంగా పని చేయాలని చాడ వెంకటరెడ్డి సిఎం రేవంత్ రెడ్డి సూచించారు. బిజెపి ప్రభుత్వం తెలంగాణ విభజన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు నిరుద్యోగులు ప్రజలు సర్వం కోల్పోయిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఇటివల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి తుడిచిపెట్టుకు పోవడం ఖాయమని చాడ వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు బోయిని అశోక్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపిపి గడిపె మల్లేశ్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అయిలేని సంజీవరెడ్డి, ఎగ్గోజు సుదర్శన్ చారి ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జనగాం రాజు కుమార్, సిపిఐ మండల నాయకులు అయిలేని మల్లారెడ్డి, పొదిల కుమారస్వామి, కాల్వల ఎల్లయ్య, పొదిల కనకస్వామి తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *