రాజంపేట్ మండల ఓ బిసి మోర్చా అధ్యక్షులు గా బల్ల కిషోర్..

రాజంపేట్ మండల ఓ బిసి మోర్చా అధ్యక్షులు గా బల్ల కిషోర్..
రాజంపేట్ మండల ఓ బిసి మోర్చా అధ్యక్షులు గా బల్ల కిషోర్.. నియమించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రామణ రెడ్డి.. కామారెడ్డి జూలై 22 సిద్దిపేట టైమ్స్ జిల్లా ప్రతినిధి కామారెడ్డి జిల్లా రాజంపేట మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులుగా…

కాంగ్రెస్ గూటికి గూడెం మహిపాల్ రెడ్డి ముహూర్తం ఫిక్స్..

కాంగ్రెస్ గూటికి గూడెం మహిపాల్ రెడ్డి ముహూర్తం ఫిక్స్..
కాంగ్రెస్ గూటికి గూడెం మహిపాల్ రెడ్డి ముహూర్తం ఫిక్స్..గూడెం బాటలో అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్,ముగ్గురు ఎంపీపీలు ముగ్గురు జడ్పీటీసీలు, ఆర్ సి పురం కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్.. హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనర్సింహ, మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్…

పేదింట్లో ఉడకనంటున్న కందిపప్పు

పేదింట్లో ఉడకనంటున్న కందిపప్పు
పేదింట్లో ఉడకనంటున్న కందిపప్పు సిద్దిపేట టైమ్స్ తొగుట: తెలంగాణ రాష్ట్రంలో పప్పుల ధరలు సామాన్యు లను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి రిటైల్ మార్కెట్లో గతనెల రూ.150-160గా ఉన్న కేజీ కందిపప్పు ఇప్పుడు ఏకంగా రూ.180-200 పలుకు తోంది. సూపర్‌ మార్కెట్లో రూ.220 వరకు…

సానుభూతి కోసం బీఆర్ఎస్ పార్టీ కొత్త డ్రామాలు ఆడుతోంది.బీఆర్ఎస్ పార్టీ చేస్తే సంసారం.. మరొకరు చేస్తే వ్యభిచారమా..?గత పదేండ్లలో బీఆర్ఎస్ ఒక్క మంచి పని చేయలేదు..జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి..

సానుభూతి కోసం బీఆర్ఎస్ పార్టీ కొత్త డ్రామాలు ఆడుతోంది.బీఆర్ఎస్ పార్టీ చేస్తే సంసారం.. మరొకరు చేస్తే వ్యభిచారమా..?గత పదేండ్లలో బీఆర్ఎస్ ఒక్క మంచి పని చేయలేదు..జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి..
సానుభూతి కోసం బీఆర్ఎస్ పార్టీ కొత్త డ్రామాలు ఆడుతోంది.బీఆర్ఎస్ పార్టీ చేస్తే సంసారం.. మరొకరు చేస్తే వ్యభిచారమా..?గత పదేండ్లలో బీఆర్ఎస్ ఒక్క మంచి పని చేయలేదు..జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి.. సిద్దిపేట టైమ్స్, జనగామ;సానుభూతి కోసం బీఆర్ఎస్…

మెదక్ జిల్లా ఎస్పీ గా ఉదయ్ కుమార్ రెడ్డి..

మెదక్ జిల్లా ఎస్పీ గా ఉదయ్ కుమార్ రెడ్డి..
మెదక్ జిల్లా ఎస్పీ గా ఉదయ్ కుమార్ రెడ్డి సిద్దిపేట టైమ్స్: మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెదక్ జిల్లా నూతన ఎస్పీ గా  ఉదయ్ కుమార్ రెడ్డి నియమితులయ్యారు. మెదక్ జిల్లా ఎస్పీ గా ఉన్న బాలస్వామి నీ హైదరాబాద్ ఈస్టు…

ఏసీబీ వలలో హవేలీ ఘనపూర్ ఎస్ఐ..లంచం తీసుకుంటూ  పట్టు బడ్డ ఎస్ఐ ఆనంద్ గౌడ్.

ఏసీబీ వలలో హవేలీ ఘనపూర్ ఎస్ఐ..లంచం తీసుకుంటూ  పట్టు బడ్డ ఎస్ఐ ఆనంద్ గౌడ్.
ఏసీబీ వలలో హవేలీ ఘనపూర్ ఎస్ఐ..లంచం తీసుకుంటూ  పట్టు బడ్డ ఎస్ఐ ఆనంద్ గౌడ్. సిద్దిపేట టైమ్స్: మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ యస్ ఐ అనంద్ గౌడ్ సీజ్ అయిన ఇసుక టిప్పర్ రిలీజ్ కోసం…

ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్ లో అంబిటస్ విద్యార్థుల ప్రతిభ..మూడు రాష్ట్రస్థాయి ర్యాంకులు కైవసం..మరో ఆరు ఎక్సలెన్స్ అవార్డులు..

ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్ లో అంబిటస్ విద్యార్థుల ప్రతిభ..మూడు రాష్ట్రస్థాయి ర్యాంకులు కైవసం..మరో ఆరు ఎక్సలెన్స్ అవార్డులు..
ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్ లో అంబిటస్ విద్యార్థుల ప్రతిభ..మూడు రాష్ట్రస్థాయి ర్యాంకులు కైవసం..మరో ఆరు ఎక్సలెన్స్ అవార్డులు..50 మందికి మెడల్స్ బహూకరణమొదటి రౌండ్ కు 232 మంది విద్యార్థులు హాజరు..158 మంది సెకండ్ రౌండ్ కు ఎంపిక..జాతీయస్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థులు..జాతీయస్థాయిలో…

మట్టి స్నానంతో.. మహా ఆరోగ్యం..ఆచార్యులు యోగా వంశీకృష్ణ..

మట్టి స్నానంతో.. మహా ఆరోగ్యం..ఆచార్యులు యోగా వంశీకృష్ణ..
మట్టి స్నానంతో.. మహా ఆరోగ్యం..ఆచార్యులు యోగా వంశీకృష్ణ.. సిద్దిపేట టైమ్స్, సిద్దిపేటమట్టి స్థానంలో మహా ఆరోగ్యం అని ఆచార్యులు యోగా వంశీకృష్ణ అన్నారు. అది యోగి పరమేశ్వర యోగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వయోలా గార్డెన్ లో…

ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయంతో చర్చలు జరపాలి..కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు..

ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయంతో చర్చలు జరపాలి..కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు..
ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయంతో చర్చలు జరపాలి..ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగులను రాష్టానికి పంపించాలి..గురు శిష్యుల మధ్య సమన్వయ ఒప్పందం జరగాలి..కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు.. సిద్దిపేట టైమ్స్,దుబ్బాక ప్రతినిధి నేడు జరగబోయే…

సురభి మెడికల్ కళాశాలలో పుడ్ పాయిజన్..15మంది వైద్య విద్యార్థులకు అస్వస్థత..రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స..ఆలస్యంగా వెలుగులోకి ఘటన..

సురభి మెడికల్ కళాశాలలో పుడ్ పాయిజన్..15మంది వైద్య విద్యార్థులకు అస్వస్థత..రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స..ఆలస్యంగా వెలుగులోకి ఘటన..
  సురభి మెడికల్ కళాశాలలో పుడ్ పాయిజన్..15మంది వైద్య విద్యార్థులకు అస్వస్థత..రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స..ఆలస్యంగా వెలుగులోకి ఘటన..హాస్టల్ లో కాలం చెల్లిన ఆహార పదార్థాలు, కుళ్లిన కూరగాయలు..కళాశాల పై చర్యలు తీసుకోవాలి విద్యార్ధి సంఘ నాయకులు.. సిద్దిపేట టైమ్స్ సిద్దిపేట…