ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయంతో చర్చలు జరపాలి..కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు..

ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయంతో చర్చలు జరపాలి..కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు..
ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయంతో చర్చలు జరపాలి..ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగులను రాష్టానికి పంపించాలి..గురు శిష్యుల మధ్య సమన్వయ ఒప్పందం జరగాలి..కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు.. సిద్దిపేట టైమ్స్,దుబ్బాక ప్రతినిధి నేడు జరగబోయే…

సురభి మెడికల్ కళాశాలలో పుడ్ పాయిజన్..15మంది వైద్య విద్యార్థులకు అస్వస్థత..రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స..ఆలస్యంగా వెలుగులోకి ఘటన..

సురభి మెడికల్ కళాశాలలో పుడ్ పాయిజన్..15మంది వైద్య విద్యార్థులకు అస్వస్థత..రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స..ఆలస్యంగా వెలుగులోకి ఘటన..
  సురభి మెడికల్ కళాశాలలో పుడ్ పాయిజన్..15మంది వైద్య విద్యార్థులకు అస్వస్థత..రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స..ఆలస్యంగా వెలుగులోకి ఘటన..హాస్టల్ లో కాలం చెల్లిన ఆహార పదార్థాలు, కుళ్లిన కూరగాయలు..కళాశాల పై చర్యలు తీసుకోవాలి విద్యార్ధి సంఘ నాయకులు.. సిద్దిపేట టైమ్స్ సిద్దిపేట…

హామీల అమలులో  కాంగ్రెస్ పార్టీ విఫలం..వరంగల్ లో రైతులకు ఇచ్చిన డిక్లరేషన్ ఏమైంది..-మెదక్ ఎంపీ రఘునందన్ రావు

హామీల అమలులో  కాంగ్రెస్ పార్టీ విఫలం..వరంగల్ లో రైతులకు ఇచ్చిన డిక్లరేషన్ ఏమైంది..-మెదక్ ఎంపీ రఘునందన్ రావు
హామీల అమలులో  కాంగ్రెస్ పార్టీ విఫలం..వరంగల్ లో రైతులకు ఇచ్చిన డిక్లరేషన్ ఏమైంది..-మెదక్ ఎంపీ రఘునందన్ రావు సిద్దిపేట టైమ్స్, దుబ్బాక ప్రతినిధి అధికారం లోకి వచ్చి ఏడు నెలలు పూర్తవుతున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని…

అభివృద్ధి చేస్తారని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఉన్నది కాస్త పోయింది.. మాజీ మంత్రి హరీష్ రావు..

అభివృద్ధి చేస్తారని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఉన్నది కాస్త పోయింది.. మాజీ మంత్రి హరీష్ రావు..
అభివృద్ధి చేస్తారని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఉన్నది కాస్త పోయింది..రానున్నవి మంచి రోజులే వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే..ప్రజా సేవకు విరమణ ఉండదు మనం ప్రజల మధ్యనే ఉండాలి..మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు.. సిద్దిపేట్ టైమ్స్ దుబ్బాక,…

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలి..జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి..

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలి..జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి..
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలి..జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి.. సిద్ధిపేట టైమ్స్, మద్దూరు: రాజకీయాలకతీతంగా మండల అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బద్దిపడిగ…

ఏడుపాయల దేవాలయ ఈవోగా కృష్ణ ప్రసాద్..

ఏడుపాయల దేవాలయ ఈవోగా కృష్ణ ప్రసాద్..
ఏడుపాయల దేవాలయ ఈవోగా కృష్ణ ప్రసాద్..కలెక్టర్ రాహుల్ రాజ్ ను కలసిన ఈవోసన్మానించిన ఆలయ చైర్మన్ బాలగౌడ్ సిద్దిపేట టైమ్స్: మెదక్ ప్రత్యేక ప్రతినిధి: పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గామాత ఆలయ నూతన ఇవో గా కృష్ణ ప్రసాద్ నియామకమయ్యారు.…

మా జీతాలు చెల్లించరా..!రొడెక్కిన గ్రామ పంచాయతీ కార్మికులు..ఇంటింటి కి తిరుగుతూ భిక్షాటన..

మా జీతాలు చెల్లించరా..!రొడెక్కిన గ్రామ పంచాయతీ కార్మికులు..ఇంటింటి కి తిరుగుతూ భిక్షాటన..
మా జీతాలు చెల్లించరా..!రొడెక్కిన గ్రామ పంచాయతీ కార్మికులు..వేతనాలు రాక కార్మికుల ఇబ్బందులుఇంటింటి కి తిరుగుతూ భిక్షాటన షురూ..ప్రభుత్వం స్పందించి వేతనాలు చెల్లించాలని వేడుకోలు.. సిద్దిపేట టైమ్స్, జగదేవపూర్ పంచాయతీలో అపరిశుభ్రతను తొలగించే వారి జీవితాల్లో మాత్రం ఇప్పటికి ఇబ్బందులే నెలకొన్నాయి. చాలీచాలని…

టీ20 వరల్డ్ కప్ విశ్వవిజేతగా భారత్‌..

టీ20 వరల్డ్ కప్ విశ్వవిజేతగా భారత్‌..
టీ20 వరల్డ్ కప్ విశ్వవిజేతగా భారత్‌ సిద్దిపేట టైమ్స్, వెబ్టీ20 ప్రపంచకప్‌ మనదే. 17 ఏళ్లుగా ఊరిస్తున్న పొట్టికప్పును భారత్‌ రెండో సారి సగర్వంగా అందుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో భారత్‌ 7 పరుగుల తేడాతో అద్వితీయమైన విజయం సాధించి విశ్వవిజేతగా…

మెదక్ లో 2 లారీలు డీ.. 5 గురు మృతి…

మెదక్ లో 2 లారీలు డీ.. 5 గురు మృతి…
2 లారీలు డీ కొని 5 గురు మృతి…మెదక్ జిల్లా వడియారం బైపాస్ వద్ద ఘోర రోడ్ ప్రమాదం… సిద్దిపేట టైమ్స్; మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెదక్ జిల్లా చెగుంట మండలం 44 వ జాతీయ రహదారి వడియారం బైపాస్ వద్ద…

ఓవైసీ పై చర్యలు తీసుకోవాలని సీపీకి హిందూ వాహిని పిర్యాదు..

ఓవైసీ పై చర్యలు తీసుకోవాలని సీపీకి హిందూ వాహిని పిర్యాదు..
ఓవైసీ పై చర్యలు తీసుకోవాలని సీపీకి హిందూ వాహిని వినతి సిద్దిపేట టైమ్స్ సిద్దిపేట ప్రతినిధి:పార్లమెంట్ లో అసదుద్దీన్ ఓవైసీ తన ప్రమాణ స్వీకారం సందర్భంగా 'జై పాలస్తీనా' అని నినాదం చేసి మన దేశం యొక్క సమగ్రతను, ఐక్యతను, విదేశీ…