పాలన చేత కాకపోతే రేవంత్ రెడ్డి దిగిపో..  -మాజీ మంత్రి హరీష్ రావు..

పాలన చేత కాకపోతే రేవంత్ రెడ్డి దిగిపో..  -మాజీ మంత్రి హరీష్ రావు..
పాలన చేత కాకపోతే రేవంత్ రెడ్డి దిగిపో హితవు పలికిన హరీష్ రావు..రేవంత్ రెడ్డి ఎక్కితే విమానం.. దిగితే విమానం..43 సార్లు డిల్లీ వెళ్ళి ఏం సాధించావు.. సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట ప్రతినిధి; మే 07 రేవంత్ రెడ్డి అప్పులు పుట్టడం…

ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్..

ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్..
ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్.. దుద్దేడ టోల్ గేట్ నుండి సిద్దిపేట కలెక్టరేట్ వరకు  బస్సు లో ప్రయాణం.. సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేట ప్రతినిధి; మే 7 రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్…

కరీంనగర్ లో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బాధితులు నిరసన.. డిప్యూటీ తహసీల్దార్ ఇంటి వద్ద గౌరవెల్లి నిర్వాసితుల నిరసన..

కరీంనగర్ లో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బాధితులు నిరసన.. డిప్యూటీ తహసీల్దార్ ఇంటి వద్ద గౌరవెల్లి నిర్వాసితుల నిరసన..
కరీంనగర్ లో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బాధితులు నిరసన డిప్యూటీ తహసీల్దార్ ఇంటి వద్ద గౌరవెల్లి నిర్వాసితుల నిరసన.. సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేట ప్రతినిధి; కరీంనగర్ జిల్లా కేంద్రంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చెందిన బాధితులు నిరసన చేపట్టారు. రెవెన్యూ…

చిన్నారి కథ విని కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి హరీష్ రావు..

చిన్నారి కథ విని కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి హరీష్ రావు..
చిన్నారి కథ విని కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి హరీష్ రావు.. సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేటభద్రంగా ఉండాలి.. భవిష్యత్ లో ఎదగాలి విద్యార్థుల అవగాహన కార్యక్రమం శనివారం  సిద్దిపేట మెట్రో గార్డెన్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, సిద్దిపేట…

పేదోడి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు

పేదోడి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు
పేదోడి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం..నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యం..మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు సిద్దిపేట్ టైమ్స్, రామయంపేట ప్రతినిధి; పేదోడి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని, నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యం అని  మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి…

పేదవాడి కడుపు నింపడమే ప్రభుత్వ ద్యేయం.. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా. దామోదర రాజనర్సింహ

పేదవాడి కడుపు నింపడమే ప్రభుత్వ ద్యేయం.. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా. దామోదర రాజనర్సింహ
పేదవాడి కడుపు నింపడమే ప్రభుత్వ ద్యేయం.. అర్హులైన లబ్ధిదారులకు సన్న బియ్యం అందించాలి..కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం..పెదంటి ఆడపిల్లల పాలిటవరం..రాష్ట్రం లో 7,500  ట్రామా కేంద్రాల ఏర్పాటు..రాష్ట్ర  వైద్య ఆరోగ్యం లో నూతన పాలసీని తీసుకొస్తున్నము .. రాష్ట్ర వైద్య…

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నపు బియ్యం పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నపు బియ్యం పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నపు బియ్యం పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే 200 కోట్ల రూపాయలతో రామయంపేట్ లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే డాక్టర్ మైనపల్లి రోహిత్ రావు సిద్దిపేట్ టైమ్స్ రామాయంపేట ప్రతినిధి…

కష్టపడే నాయకుడికి దక్కిన అరుదైన గౌరవం..ఆర్టీఏ మెంబర్ గా డాక్టర్ లక్కరసు సూర్య వర్మ..

కష్టపడే నాయకుడికి దక్కిన అరుదైన గౌరవం..ఆర్టీఏ మెంబర్ గా డాక్టర్ లక్కరసు సూర్య వర్మ..
కష్టపడే నాయకుడికి దక్కిన అరుదైన గౌరవం..ఆర్టీఏ మెంబర్ గా డాక్టర్ లక్కరసు సూర్య వర్మ.. సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేటసిద్దిపేట జిల్లా ఆర్టీఏ ( రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ) మెంబెర్ గా సిద్దిపేటకు చెందిన సిద్దిపేట జిల్లా ఓబీసీ సెల్ అద్యక్షులు…

కన్నతల్లిని చంపిన కసాయి కొడుకులు అరెస్టు..-తొగుట సీఐ షేక్ లతీఫ్.

కన్నతల్లిని చంపిన కసాయి కొడుకులు అరెస్టు..-తొగుట సీఐ షేక్ లతీఫ్.
కన్నతల్లిని చంపిన కసాయి కొడుకులు అరెస్టు..-తొగుట సీఐ షేక్ లతీఫ్. సిద్దిపేట టైమ్స్- దౌల్తాబాద్ కన్నతల్లిని బండరాయితో కొట్టి చంపిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కి పంపడం జరిగిందని తొగుట సిఐ షేక్ లతీఫ్ అన్నారు.…