యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా..గ్రామంలో వెలసిన అక్రమ ఇసుక డంపులు..పట్టించుకోని రెవెన్యూ, పోలీసు శాఖ

యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా..గ్రామంలో వెలసిన అక్రమ ఇసుక డంపులు..పట్టించుకోని రెవెన్యూ, పోలీసు శాఖ
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా..గ్రామంలో వెలసిన అక్రమ ఇసుక డంపులు..పట్టించుకోని రెవెన్యూ, పోలీసు శాఖ సిద్ధిపేట టైమ్స్, మద్దూరు: సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం జాలపల్లి గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా అక్రమంగా ఇసుక రవాణా జోరుగా సాగుతుంది.జాలపల్లి గ్రామంలోని…

రాజీనామాకు హరీష్ రావు సిద్ధంగా ఉండాలి.. కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ నాయిని నరసింహారెడ్డి..

రాజీనామాకు హరీష్ రావు సిద్ధంగా ఉండాలి.. కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ నాయిని నరసింహారెడ్డి..
రాజీనామాకు హరీష్ రావు సిద్ధంగా ఉండాలి..2 లక్షల రుణ మాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు..కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ నాయిని నరసింహారెడ్డి.. సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట ప్రతినిధి:రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్న హరీష్…

మెదక్ అల్లర్ల లో నిర్లక్ష్యం వహించిన మెదక్  సిఐ లు బదిలీ..

మెదక్ అల్లర్ల లో నిర్లక్ష్యం వహించిన మెదక్  సిఐ లు బదిలీ..
మెదక్ అల్లర్ల లో నిర్లక్ష్యం వహించిన మెదక్  సిఐ లు బదీలీ.. సిద్దిపేట టైమ్స్: మెదక్ ప్రత్యేక ప్రతినిధి: బక్రీద్ పండుగ కు 2 రోజుల ముందు మెదక్ పట్టణంలో రెండు వర్గాలు రాళ్ళు రువ్వుకొని, కత్తి పొట్ల గురై అల్లరులు…

మేడ్చల్‌: నగల దుకాణంలో చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితుల అరెస్టు..

మేడ్చల్‌: నగల దుకాణంలో చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితుల అరెస్టు..
మేడ్చల్‌లోని నగల దుకాణంలో చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులన అరెస్టు..సిద్దిపేట టైమ్స్, హైదరాబాద్ మేడ్చల్‌లోని నగల దుకాణంలో చోరీకి పాల్పడిన నిందితులను మేడ్చల్ పోలీసులు అరెస్టు చేశారు. చోరీకి పాల్పడిన ఇద్దరు దుండగులను 24 గంటల్లో పట్టుకున్నారు. హెల్మెట్, బురఖా ధరించి…

పార్టీలో గ్రూపులను ప్రోత్సహిస్తే సహించేది లేదు..ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ..

పార్టీలో గ్రూపులను ప్రోత్సహిస్తే సహించేది లేదు..ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ..
పార్టీలో గ్రూపులను ప్రోత్సహిస్తే సహించేది లేదు..ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ.. సిద్దిపేట టైమ్స్, గజ్వేల్ ప్రతినిధి రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకగజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించాలనే దురుద్దేశంతో గ్రూపులను ప్రోత్సహిస్తే సహించేది లేదని ఉమ్మడి మెదక్ జిల్లా…

కక్షసాధింపులు కాదు.. హామీల అమలుపై దృష్టి పెట్టండి.. ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి..

కక్షసాధింపులు కాదు.. హామీల అమలుపై దృష్టి పెట్టండి.. ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి..
కక్షసాధింపులు కాదు.. హామీల అమలుపై దృష్టి పెట్టండి..కళ్యాణ లక్ష్మీ చెక్కులు అడ్డుకుంటారా..?ప్రజలకు సేవ కోసం పోటీ పడాలి..ఇంచార్జి మంత్రి చెబితేనే.. అభివృద్ధి కార్యక్రమాలా..ఎమ్మెల్యే ఫోన్ చేసినా మంత్రి లిఫ్ట్ చేయరా..?6 మాసాల పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం..ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే కొత్త…

గౌరవెల్లి ప్రాజెక్టు పై మంత్రి పొన్నం సమావేశం..

గౌరవెల్లి ప్రాజెక్టు పై మంత్రి పొన్నం సమావేశం..
గౌరవెల్లి ప్రాజెక్టు పై మంత్రి పొన్నం సమావేశం.డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నిర్మాణాలకు భూ సర్వే, పెగ్ మార్కింగ్ ను జులై 10లోగా పూర్తి చేయాలి..బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. సిద్దిపేట టైమ్స్ సిద్దిపేట ప్రతినిధి:గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం 95శాతం పూర్తి…

ఏసీబీ వలలో సూరారం సీఐ వెంకటేశం..

ఏసీబీ వలలో సూరారం సీఐ వెంకటేశం..
ఏసీబీ వలలో సూరారం సీఐ వెంకటేశం..లక్ష లంచం తీసుకుంటూదొరికిన సీఐ.. సిద్దిపేట టైమ్స్, వెబ్లక్ష లంచం తీసుకుంటూ ఓ సీఐ రెడ్ హ్యాండెడ్గా ఈరోజు దొరికాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలు.. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం సీఐ వెంకటేశం ఓ…

ఏసీబీ వలలో రెవిన్యూ ఇన్స్పెక్టర్..రైతు నుండి 70 వేల లంచం తీసుకుంటుడగ పట్టుకున్న ఏసీబీ అధికారులు..

ఏసీబీ వలలో రెవిన్యూ ఇన్స్పెక్టర్..రైతు నుండి 70 వేల లంచం తీసుకుంటుడగ పట్టుకున్న ఏసీబీ అధికారులు..
ఏసీబీ వలలో రెవిన్యూ ఇన్స్పెక్టర్..రైతు నుండి 70 వేల లంచం తీసుకుంటుడగ పట్టుకున్న ఏసీబీ అధికారులు.. ది సిద్దిపేట టైమ్స్ జహీరాబాద్ జూన్ 21: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రెవిన్యూ ఇన్స్పెక్టర్ దుర్గయ్య నేరుగా…

నీట్ పరీక్షా పత్రం లీకేజి పై.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపాలి..-మెదక్ ఎమ్మెల్యే  మైనంపల్లి రోహిత్

నీట్ పరీక్షా పత్రం లీకేజి పై.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపాలి..-మెదక్ ఎమ్మెల్యే  మైనంపల్లి రోహిత్
నీట్ పరీక్షా పత్రం లీకేజి పై.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపాలి..24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేంద్రప్రభత్వం చెలగాటం..విద్యార్థులకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది..మతాల పేరుతో రాజకీయాలు చేయడం మాననుకోవాలి..మెదక్ ఎమ్మెల్యే  మైనంపల్లి రోహిత్ సిద్దిపేట టైమ్స్: మెదక్ ప్రత్యేక…