డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ వ్యక్తికి 3 రోజుల జైలు శిక్ష

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ వ్యక్తికి 3 రోజుల జైలు శిక్ష
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ వ్యక్తికి 3 రోజుల జైలు శిక్షసిద్దిపేట టైమ్స్,మద్దూరు(నవంబర్,07):మద్దూరు పోలీసులు ఇటీవల వాహనాలు తనిఖీలు చేస్తుండగా బచ్చన్నపేట మండలం బసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తీగల సిద్దులు(45) డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డాడు.దీంతో చేర్యాల మెజిస్ట్రేట్…

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పదవ తరగతి విద్యార్థులకు శుభవార్త!… పరీక్ష ఫీజులు చెల్లించనున్న ఎంపీ..

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పదవ తరగతి విద్యార్థులకు శుభవార్త!… పరీక్ష ఫీజులు చెల్లించనున్న ఎంపీ..
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పదవ తరగతి విద్యార్థులకు శుభవార్త!... ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరి పరీక్ష ఫీజులు స్వయంగా చెల్లించనున్న ఎంపీ బండి సంజయ్ 12,292 మంది  విద్యార్థుల ఫీజులుకు ఎంపీ వ్యక్తిగత వేతనం నుంచి ₹15 లక్షల సహాయంప్రజల ప్రశంసలు పొందుతున్న…

రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహనే ఆయుధం – మంత్రి పొన్నం ప్రభాకర్

రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహనే ఆయుధం – మంత్రి పొన్నం ప్రభాకర్
రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహనే ఆయుధంయూనిసెఫ్ ఆధ్వర్యంలో ఆర్టీఏ సభ్యులకు రోడ్డు భద్రతా శిక్షణప్రజల్లో క్యాష్ లెస్ ట్రీట్మెంట్ పై అవగాహన కల్పించాలి – మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్:రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు రవాణా…

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి మంగళవారం హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయంలో హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

హుస్నాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – వ్యక్తి మృతి

హుస్నాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – వ్యక్తి మృతి
హుస్నాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – వ్యక్తి మృతిసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్‌, నవంబర్‌ 4 (ప్రతినిధి)హుస్నాబాద్ పట్టణంలో ఈరోజు ఉదయం జరిగిన దుర్ఘటనలో వ్యక్తి దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే, పట్టణంలోని 10వ వార్డ్ జ్యోతినగర్‌కు చెందిన పోగుల యాదగిరి (వయసు…

అధైర్య పడకండి అండగా ఉంటా!….

అధైర్య పడకండి అండగా ఉంటా!….
అధైర్య పడకండి అండగా ఉంటా!.... ప్రతి ఒక్కరిని ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంభారీ వర్షం వల్ల రైతులకు అపార నష్టం జరగడం బాధాకరంరాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:   భారీ వర్షాల వల్ల రైతులకు…

భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.. మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు

భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.. మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు
భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి... తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలివరిపంట నష్టానికి ఎకరానికి రూ.25 వేలు పరిహారం ఇవ్వాలి...ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని రైతాంగాన్ని రక్షించాలి వాగులో మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి…

తుఫాన్ బాధిత మహిళా రైతు కేడిక తారదేవికి ఊరట!..

తుఫాన్ బాధిత మహిళా రైతు కేడిక తారదేవికి ఊరట!..
తుఫాన్ బాధిత మహిళా రైతు కేడిక తారదేవికి ఊరట!.. ధాన్యం కొనుగోలు పూర్తి...267 బస్తాల వడ్లకు ₹2.55 లక్షలు జమ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: హుస్నాబాద్ మండలంలోని పోతారం గ్రామానికి చెందిన మహిళా రైతు కేడిక తారదేవి ఇటీవల వరి పంటను…

మహిళా రైతు కన్నీళ్లకు స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

మహిళా రైతు కన్నీళ్లకు స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
మహిళా రైతు కన్నీళ్లకు స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాంగోపాల్ రెడ్డి చేతుల మీదుగా ₹50,000 ల సహాయం సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, అక్టోబర్ 31: చెక్కును అందజేస్తున్న బీజేపీ నాయకులు హుస్నాబాద్ మండలంలోని…

ఎట్టకేలకు గల్లంతైన యువ దంపతుల మృతదేహాలు లభ్యం

ఎట్టకేలకు గల్లంతైన యువ దంపతుల మృతదేహాలు లభ్యం
ఎట్టకేలకు గల్లంతైన యువ దంపతుల మృతదేహాలు లభ్యం వాగులో కొట్టుకుపోయి మరో యువకుడు మృతిసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ : అక్కన్నపేట మండలంలో మోత్కులపల్లె  వాగులో గల్లంతైన యువ దంపతుల మృతదేహాలు లభ్యం కావడమే కాక మరో యువకుడు వాగులో కొట్టుకుపోయి మృతిచెందాడు.…