కమలాపూర్ మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూలు బస్సును ఢీ కొట్టిన కారు
సిద్దిపేట టైమ్స్ డెస్క్:
హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రోడ్డు క్రాస్ చేస్తుండగా ఏకశిలా స్కూలు బస్సును కారు ఢీకొట్టింది.. ప్రమాద ధాటికి స్కూలు బస్సు బోల్తా పడింది.
ప్రమాదం సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉండగా ముగ్గురికి గాయాలు కాగా.. కారులోని ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.